అలంపూర్, ఆగస్టు 30 : కుల వివక్షతలేని సమాజం కోసం అందరూ కృషి చేయాలని ఆర్ఐ కరీం పిలుపునిచ్చారు. మండలంలోని కోనేరు గ్రామంలో సర్పంచ్ లక్ష్మన్న అధ్యక్షతన సోమవారం పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భ
ప్రవహించిన వాగులు, చెరువులుపలు గ్రామాల రాకపోకలకు అంతరాయంఅయిజ, ఆగస్టు 30 : మున్సిపాలిటీతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. సోమవారం తెల్లవారు జామున దాదాపు 3గంటలపాటు ఏకధాటిగా వర్షం కురవడంత�
రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్గద్వాల,ఆగస్టు 30 : భారీ వర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు పరిస్థ
ఒక్కో కుటుంబానికి 250గజాల స్థలం : ఎంపీ రాములు, ఎమ్మెల్యే మర్రివట్టెం రిజర్వాయర్ నిర్వాసితుల ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ బిజినేపల్లి, ఆగస్టు29: వెంకటాద్రి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు అన్ని సౌ�
హైదరాబాద్ నర్సింగ్ కళాశాల డిప్యూటీ డైరెక్టర్ విద్యులతగద్వాల, ఆగస్టు 28 : రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అం దించడమే ప్రభుత్వ లక్ష్యమని హైదరాబాద్ నర్సింగ్ కళాశాల డిప్యూ టీ డైరెక్టర్ విద్యులత అన�
1 నుంచి త్రిఫ్ట్ సెక్యూరిటీ పథకం అమలు పునఃప్రారంభించనున్న సర్కార్ చేనేత కార్మికుల భద్రతే లక్ష్యంగా.. ఈ నెల 31 వరకు దరఖాస్తుల ఆహ్వానం గద్వాల, ఆగస్టు 26 : చేనేత కార్మికులకు పొదు పు, సాంఘిక భద్రత క ల్పించడంలో భా
ఆన్లైన్ మోసాలపై అప్రమత్తతే ముఖ్యం మోసపోతే 155260 నంబర్కు డయల్ చేయండి 24 గంటల్లో ఫిర్యాదు చేస్తే పోయిన సొమ్ము రాబట్టే అవకాశం గద్వాల న్యూటౌన్, ఆగస్టు 25 : సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి మోసపోయారా..? అయితే వేగం
నాకు నీవు రక్ష…నీకు నేను రక్షఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలుసోదరులకు రాఖీలు కట్టిన సోదరీమణులు గద్వాలటౌన్ ఆగస్టు 22 : నేను నీకు రక్ష.. నాకు నువ్వు రక్ష మనమిద్దరం దేశానికి రక్ష అంటూ ఒకరికొకరు రక్ష కట్టుకుంటూ అన్�
నాలుగు రోజులపాటు ఆరాధనోత్సవాలు గద్వాలటౌన్, ఆగస్టు 22: మంత్రాలయ 1008 పీఠాధిపతి సుబుధేంద్రతీర్థ శ్రీపాదుల వారి ఆదేశానుసారం జిల్లా కేంద్రంలోని షేరెల్లివీధిలోని రాఘవేంద్రస్వామి మఠంలో ఈ నెల 23నుంచి 25వరకు రాఘవే
రథంపై ఊరేగిన శ్రీదేవీ, భూదేవీసమేత ధన్వంతరి వేంకటేశ్వరస్వామి అయిజ, ఆగస్టు 22 : మండలంలోని ఉత్తనూరు గ్రామంలో ధన్వంతరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ధన్వంతరి వేంకటేశ్వరస్వ�
జూరాల ప్రాజెక్టు క్రస్టు గేట్లమరమ్మతులకు రూ.12.48 కోట్లు విడుదల గద్వాల, ఆగస్టు 20: ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని కృష్ణానదిపై ని ర్మించిన జూరాల ప్రాజెక్టు క్రస్టు గేట్లకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్ట
మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ గద్వాల అర్బన్, ఆగస్టు 20 : ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ వారి సంక్షేమం కోసం పాటు పడుతున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్సే అని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ�