Double bedrooms | జిల్లాలో రెండు పడక గదుల ఇళ్లను అర్హులైన లబ్దిదారులకు కేటాయించేందుకు అన్ని హంగులతో వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు.
Collector Santosh | ప్రస్తుత విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
నైరుతి రుతుపవనాలు సోమవారం తెలంగాణను తాకాయి. నాగర్ కర్నూల్, గద్వాల, నల్లగొండ మీదుగా ఈ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సాధారణంగా జూన్ రెండో వారంలో రాష్ట్రంలోకి వచ్చే నైరుతి రుతుపవనాలు ఈసారి ముంద�
దైవదర్శనార్థం వెళ్తుండగా బొలేరో బోల్తాపడి ఇద్దరు మృతి చెందిన ఘటన శుక్రవారం ఉత్తనూరు సమీపంలో చోటు చేసుకున్నది. ఎస్సై విజయ్భాస్కర్ కథనం మేర కు.. కర్ణాటకలోని మీర్జాపురం, ఇడుపునూరు గ్రామాలకు చెందిన బంధువ�
Electric shock | విద్యుత్ షాక్తో(Electric shock )ఓ యువరైతు(young farmer) మృతి(Died) చెందాడు. ఈ విషాదకర సంఘటన జోగులాంబ గద్వాల(Jogulamba district) ధరూర్ మండలం నెట్టెంపాడు (Nettempadu) గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి(Patel Prabhakar Reddy)తో పాటు గద్వాల్ మండల పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్�
Murder | ఇంటికి నీడనిస్తున్న చెట్టును నరకవద్దని అడ్డుకున్న తల్లిని ఓ కొడుకు గొడ్డలితో దాడి చేసి చంపిన విషాద ఘటన జోగుళాంబ(Jogulamba district) గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురంలో చోటు చేసుకున్నది.
Tragedy | కన్న బిడ్డలకు ఈత నేర్పించాలన్న తపనతో వ్యవసాయ బావికి వెళ్లిన తండ్రి(Father), కూతురు(Daughter)తో సహా ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన జోగుళాంబ(Jogulamba) గద్వాల జిలాల్లో చోటు చేసుకుంది.
Mlc Elections | మహబూబ్ నగర్, రంగా రెడ్డి, హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారులు పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా నిర్వహించాలని జోగులాంబ గద్వాల (jogulamba district) జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
Collector | జిల్లాలోని గట్టు ఎత్తిపోతల కాలువల కింద భూములు కోల్పోయిన రైతులకు సత్వరం న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొట్టుకున్నాయి. ధరూర్ మండల పరిధిలోని అల్వాలపాడు గ్రామం మైలగడ్డ సేజీ మధ్య ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జర�