గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొట్టుకున్నాయి. ధరూర్ మండల పరిధిలోని అల్వాలపాడు గ్రామం మైలగడ్డ సేజీ మధ్య ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జర�
జోగులాంబ గద్వాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేరు వేరు చోట్ల పిడుగు పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గద్వాల మండలం బస్రచెరువు గ్రామంలో శశిధర్(14) అనే బాలుడు మృతి చెందాడు. అలాగే మల్దకల్ మండలం పావనంపల్లి
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్కు త్వరలో మహర్దశ చేకూరనున్నది. శిథిలావస్థకు చేరుకున్న పాత బస్టాండ్ స్థానంలో సకల సౌకర్యాలతో నూతనంగా నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
గద్వాల,సెప్టెంబర్17: పేదల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో గద్వాల పట్టణానికి చెందిన అక్తర్కు రూ.45వేలు, కేటీదొడ్డి మండలంల
డీఆర్డీవో, మండల ప్రత్యేక అధికారి ఉమాదేవి అలంపూర్, జూన్ 19 : గ్రామాల్లోని సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని డీఆర్డీవో, మండల ప్రత్యేక అధికారి ఉమాదేవి తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయం