యువ తెలంగాణ కబడ్డీ చాంపియన్షిప్లో జోగులాంబ లయన్స్ విజేతగా నిలిచింది. బుధవారం ఎల్బీ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ పోరులో జోగులాంబ లయన్స్ 35-21తో భద్రాద్రి బ్రేవ్స్పై అద్భుత విజయం సాధించింది.
గ్రంథాలయాలు విజ్ఞాన బండాగారాలు అంటారు.. అక్కడికి వెళితే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి అవసరమైన పుస్తకాలు, మెటీరియల్ ల భిస్తుందని అందరూ భావిస్తారు. కానీ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం వారి అవసర
Corona Virus | కరోనా మహమ్మారి పంజా విసురుతుంది. ఈ మహమ్మారి 2019 నుంచి 2022 వరకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభావాన్ని చూపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆసియా దేశాల్లో ముఖ్యంగా సింగపూర్, హాంకాంగ్లో �
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6.5 డిగ్రీల నుంచి 16.3 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఉదయం వేళ మంచు కురుస్తుండగా, మధ్యాహ్న స
Pop Singer Smitha | ప్రముఖ పాప్ సింగర్ స్మిత గురించి పత్యేక పరిచయం అక్కర్లేదు. గాయనిగా, నటిగా, ఆంత్రప్రెన్యూర్గా.. డ్యాన్సర్గా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించింది. అయితే తాజాగా ఈ సింగర్ తన ఇంట్లో శ్రీరా�
ఐదో శక్తి పీఠమైన అలంపూరులో బ్రహ్మోత్సవాలకు వేళైంది. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో 10 నుంచి 14వ తేదీ వరకు వైభవంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతి యేటా వసంత పంచమి రోజు అమ్మవారు భక్తులకు నిజరూప ద�
తెలంగాణలో ఏకైక శక్తి పీఠంగా విరాజిల్లుతున్న జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు విస్తృత ప్రచారం కల్పించాలని అ లంపూర్ ఎమ్మెల్యే విజయుడు అధికారులకు సూచించారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు జోగుళాంబ అమ్మ వారు కూష్మాండదేవీగా దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు నిత్యపూజల్లో భాగంగా యాగశాలలో హోమాలు, బలిహరణం, కుంకుమార్చనలు సందర్భానుసారంగా నిర్వహించారు.
Alampur | అలంపూర్ : రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠం అలంపూర్ క్షేత్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలను జరి�
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వరునికి ప్రత్యేకపూజలు చేశారు.
రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబబాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో మహాశివరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు బ్రహ్మోత్స
అంతర్రాష్ట్ర పొట్టేళ్ల పందెం పోటీలు హోరాహోరీగా జరిగాయి. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని టీటీదొడ్డి గ్రామంలో గుండ్ల భీమరాయుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం పొట్టేళ్ల పందెం పోటీలను ఆలయ కమిటీ ని�