అలంపూర్లోని ఐదో శక్తిపీఠమైన అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వేళైంది. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను ముస్తాబు చేశారు. విద్యుద్దీపకాంతుల్లో ఆలయం మిరిమిట్లుగొల్పుతున్నది.
Sharan navaratri | రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, బాసర, జోగులాంబ ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి వచ్చేనెల 5 వరకు ఆలయాల్లో
జోగులాంబ గద్వాల : విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇటిక్యాల మండల పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ పాండురంగ ను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రైతు వేదిక, �
మహబూబ్నగర్, నమస్తే తెలంగాణ ప్రతినిధి;అబద్ధం జోగులాంబ గద్వాల జిల్లాలో మిషన్ భగీరథ నీరు కలుషితం కావడం వల్ల నలుగురు మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకం నీరు తాగడం వల్ల ప్ర
Jogulamba | అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జోగుళాంబ ఆలయంలో ప్రారంభమయ్యాయి. నేటి నుంచి వసంత పంచమి 6వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి.
మంత్రి నిరంజన్రెడ్డి | దేవీ నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలంపూర్ జోగులాంబ ఆలయాలను మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, జడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫ
అలంపూర్: దక్షిణ కాశీగా పేరుగాంచిన అలంపూరు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుంచి దేవీ శరన్నరాత్రి ఉత్సవాలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్ : రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను పెంచుతూ మంగళవారం సీఎస్ సోమేశ్కుమార్ జీవో జారీ చేశారు. నూతన