జోగులాంబ గద్వాల : అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ చైర్మన్ రవి ప్రకాష్ గౌడ్, ఆలయ ఈవో ప్రేమ్ కుమార్ రావు అర్చకుల తో కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి, అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు మేయర్కు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : ఆరెగూడెంలో వృద్ధ దంపతుల బలవన్మరణం
బీసీలకు ఈటల క్షమాపణ చెప్పాలి : ఎల్ రమణ
Olympic First Gold : ఒలింపిక్స్లో భారత్కు తొలి బంగారు పతకం.. ఏదంటే..?