మండలంలోని కేతేపల్లి గ్రామంలో రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కేతేపల్లి గ్రామాన
బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటలు, ఉద్యమాలు చేసి అలుపెరగని ఉద్యమ నాయకుడు సురవరం సుధాకర్రెడ్డి అని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం ఉండవల్లి మండలం కంచుపాడు గ్రామం లో సురవరం సుధాకర్రెడ్డ�
అన్ని మండలాల్లో యూరియా కోసం ధర్నాలు జరుగుతున్నాయి.. రైతులు తెల్లవారుజాము నుంచే యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వా నికి రైతుల ధర్నాలు, ఇబ్బందులు కనిపించడం లే దా? అని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రశ్�
అదును దాటుతున్నా పంటలకు వేసేందుకు యూరియా అధికారులు ఇవ్వడం లేదంటూ ఓ కౌలు రైతు బిల్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాలిలా.. ఖిల్లాఘణపురం సింగిల్�
యూరియా కోసం భూత్పూర్లో రైతులు తెల్లవారు జామునుంచే బారులు తీరారు. చెప్పులు, రాళ్లపై తమ తమ పేర్లను రాసి క్యూలైన్లో పెట్టారు. ఆగ్రో రైతు సేవా కేంద్రం వేచి ఉన్న రైతులకు ఇప్పుడే యూరియా రాదని షాపు యజమాని చెప్
IRS President | ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడిగా సంగాల అయ్యప్ప రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి శ్రీనివాస్ తెలిపారు.
BC Study Circle | గ్రూప్–I, II, III, IV, ఎస్.ఎస్.సి ,ఆర్.ఆర్.బి, బ్యాంకింగ్ సర్వీసుల కోసం బీసీ స్టడీ సర్కిల్ లో ప్రత్యేక కోచింగ్ కార్యక్రమం ప్రారంభించినట్లు జిల్లా స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు తెలిపారు.
భారీ వర్షాలు, వాతావరణంలో మార్పులు.. చెలరేగుతున్న ఈగలు, దోమలు.. దీనికి తోడు పారిశుధ్య సమస్యలతో ప్రజలు దవాఖాన బాట పడుతున్నారు. సీజనల్ వ్యాధులు ఉమ్మడి జిల్లాలో పెరిగిపోతున్నాయి.
జిల్లాలో ఎక్కడికక్కడ చెక్ డ్యాంలు, కుంటలు నిర్మించి బొట్టుబొట్టు నీటిని ఒడిసి పట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమని, మాజీ సీఎం కేసీఆర్ సాగునీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన�
వాతావరణ మార్పుల కారణంగా జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు, జలుబు వంటి రోగాలతోపాటు డెంగీ, మలేరియా, టైపాయిడ్ బారిన ప్రజలు పడుతున్నారు. ప్రభుత్వం, అధికారుల ముందు చూపులేని కారణంగా వ్యాధుల తీవ్రత రోజురోజుకు పెరుగుత
యూరియా కోసం రైతులకు పాట్లు తప్పడం లేదు. సరైన సమయంలో పంట పెరిగేందుకు అవసరమైన యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పీఏసీసీఎస్, విక్రయ కేంద్రాల వద్దకు తెల్లవారుజాము నుంచే పరుగులు పెడుతున్న�
శ్రీశైల జలాశయం నుంచి శనివా రం ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా 10 అడుగుల మేర ఎత్తి 1, 59,912 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల గేట్లద్వారా 1,70,064 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 32,567, సుంకేసుల న�
చిన్నపిల్లల ర క్షణ, వారి బంగారు భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన పోక్సో చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని హైకోర్టు న్యాయమూర్తి హెచ్ఎస్జే అనిల్కుమార్ జూకంటి అన్నారు. శనివారం వనపర్తి జిల్లాకు విచ్చ
రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తోటి ఎమ్మెల్యేలతో కలిసి సెక్రటరియేట్ ఎదుట శనివారం నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి అలంపూర్ ఎమ్మెల్య�