ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక నారాయణపేట జిల్లాకు చెందిన ఓ నాయకుడి హస్తం ఉండడం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన మెడకు చుట్టుకున్న లైంగిక వేధింపుల �
సాధారణంగా మారుమూల ప్రాంతంలో ఓ ఎకరం భూమి ప్రభుత్వం ధర రూ.లక్ష నుంచి రూ. 3లక్షలు దాకా ఉండేది.. కాంగ్రెస్ సర్కారు భూముల ధరలు పెంచినాక వాటి ధర రెండింతలయ్యింది. గతంలో ఉన్న ప్రభుత్వ ధరకు రెండింతలు ధరలు పెంచటంతో �
భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం భారీగా పెంచింది. దీంతో రిజిస్ట్రేషన్లు సగానికిపైగా తగ్గిపోయాయి. భూ బదలాయింపుల కోసం వచ్చే వారితో మొన్నటి వరకు కిటకిటలాడిన సబ్రిజిస్ట్రార్, తాసీల్దార్ కార్యాలయాలు ప�
ఓటరు జాబితా సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులు, తొలగింపులు తదితర అంశాలపై చేపట్టిన ‘సర్' కార్యక్రమంపై కార్యకర్తలు అవగాహన కలిగి ఉండాలని, ఇందుకోసం త్వరలోనే ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల పాలమూరు ప్రాజెక్టుల సందర్శనకు వచ్చి అంతా అబద్ధాలు చెప్పి వెళ్లారని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దుయ్యబట్టారు. దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట మండలం,
ముడుమాల్ దొడ్డి గ్రామంలోని సర్వే నంబర్ 68లో 36 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమి ఆక్రమణకు గురైందని జ్యోతిరావు పూలే బీసీ సంఘం వ్యవస్థాపకులు వాకిటి అంజనేయులు ముదిరాజ్ ఆరోపించారు.
Satish Reddy | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం బిజ్వార్ గ్రామంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర విద్యా-వైజ్ఞానిక శిక్షణ తరగతులను గురువారం ప్రారంభించారు.
Collector Rizwan | గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళిక ( Comprehensive Plan) రూపొందించుకుంటే వివిధ నిధులను సద్వినియోగం చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
వాహనాలు న డిపించే వారికి హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం..ప్రాణ రక్షణకు కవచమని తెలంగాణ రోడ్డు సేఫ్టీ, ఆర్గనైజేషన్, ఆఫ్ హోంగార్డ్స్ విభాగం డీజీపీ స్వాతిలక్రా అన్నారు.
సమస్యలు సభ దృష్టికి తీసుకొచ్చిన పాపానికి అధికార పార్టీ సర్పంచ్ భర్త బీఆర్ఎస్ నేతపై కుర్చీ విసిరి దౌర్జన్యం చేసిన ఘటన మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో చోటు చేసుకున్నది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలన్నింటినీ పరిష్కరించి ఈ రెండు నెలల్లో పరిహార ప్యాకేజీ చెల్లింపులన్నీ పూర్తి చేయాలని భూ సేకరణ పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్�
తుంగభద్ర డ్యాం గేట్లకు చైన్ల బిగింపు పనులు త్వరగా పూర్తి చేయాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఈఈ విజయ్ సారథి, అసిస్టెంట్ అడ్వైజర్ కృష్ణారావు ఆదేశించారు.
పదేళ్లుగా తె లంగాణలో వ్యవసాయం అంటే వరి సాగుబడులు అన్నట్లుగా మారిపోయింది. ఉమ్మడి పాలమూరులో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయడంతో అన్నపూర్ణగా మారడంతో ఒక్కసారిగా �
నిత్యం పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మైనింగ్ అధికారులు, ఇంటలిజెన్స్ అధికారులు సైతం పర్యటించే ప్రదేశంలో యథేచ్ఛగా ఫిల్టర్ ఇసుక దందా కొనసాగుతుంది అంటే ఒకింతా ఆశ్చర్యం కల్గ�