మున్సిపల్ ఎన్నికల పో లింగ్కు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మంగళవారం ఉమ్మడి జిల్లా�
‘సీఎం సొంత జిల్లాలో సామాన్యులు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి మహబూబ్నగర్లో లేదు.. పోలీసులే అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు’.. అని మా జీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. మంగళవారం బీఆర్ఎస్
మంత్రి వాకిటి శ్రీహరి అనుచరు లు బీజేపీ అభ్యర్థిని బెదిరింపులకు గురి చేయడంతో సదరు అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మక్తల్ మున్సిపాలిటీలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మక్త�
Erragutta Checkpost | ఎన్నికల సమయంలో ఎవరైనా అనుమానాస్పద నగదు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఎన్నికల నిబంధనలను పాటించాలని ఎస్ఐ వెంకటేశ్వర్లు సూచించారు.
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ 6వ వార్డు (ఎస్టీ జనరల్ రిజర్వుడు స్థానం) కౌన్సిల్ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప (45) అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప
తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన కాదు విధ్వం స పాలన కొనసాగుతుందని ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, ఆల వెంకటేశ్వ
తప్పుడు వాగ్ధానాలతో అధికారం చేపట్టి రెండేం డ్లు పూర్తయిన హామీలను అమలు చేయని కాంగ్రె స్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలు
యూరియా కో సం రైతులకు తిప్పలు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కోసం యాప్లో నమోదు చేసుకోవాలని నిబంధన పెట్టడంతో చదువురాని రైతులు, పేద రైతులు ఇబ్బందులు పడుతున్నా రు.
మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో 11వ డివిజన్లో పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా మొత్తం పోలీసు యంత్రాంగం అక్కడే ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. విపక్ష పార్టీలను ప్రలోభపెట్టినా ఎవరూ లొ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్ర చారం సోమవారంతో ముగిసింది. చివరి రోజు అన్ని రాజకీయ పార్టీలు ఇంటింటి ప్రచారాలు,రోడ్ షోలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. వారం రోజులుగా నిర్వహిస్తున్న మున్సి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఒకటో తేదీన జీతాలు ఇచ్చినట్లు నటించి.. సమస్యలను పరిష్కరించకుండా మోసం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివ�