జిల్లాలో క్యాన్సర్ వ్యాధి చాపకింద నీరులా ప్రజలను కబలిస్తుంది. ఏటికేటికి ఈ వ్యాధిగ్రస్తులు పెరుగుతుండటం, గ్రామాల్లో అవగాహన లేక అనేక మంది మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ క్యాన్సర్ కారక వ్యా�
కార్మికుల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే కార్మికులకు అనేక సంక్షేమ ఫలాలు అందాయని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం జడ్చర్
భానుడు భగ భగ మండుతున్నాడు. ఎన్నడూ లేనంతగా ఎండలు దంచికొడుతున్నాయి. 40 నుంచి 43డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత బయటకు రాలేనంతగా ఎండ మండిపోతోంది. ఎండలు రోజు రోజుకూ ముదురుతుండటంతో ప�
69వ జాతీయస్థాయి అండర్-17 క్రికెట్ టోర్నీ విజేతగా ఢిల్లీ జట్టు నిలిచింది. శుక్రవారం జడ్చర్ల మినీస్టేడియం మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో తమిళనాడు జట్టుపై ఢిల్లీ జట్టు విజయం సా ధించి మొదటి స్థానాన్ని దక్
ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుకోళ్లు వేగవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కొనుకోలు కేంద్రంలో ఆరబెట్టిన వరిధాన్యాన్ని పరిశీలించి రైతులతో �
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఎంబీబీఎస్ పీజీ పూర్తి చేసుకున్న విద్యార్థుల గ్రాడ్యుయేషన్ వేడుకలలో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హ�
కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లుగానే పాత రోజులు మళ్లా తీసుకొచ్చారు.. ఉమ్మడి రాష్ట్ర పాలనలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వారం, పది రోజులకోసారి తాగునీటి సరఫరా జరిగేది.
‘కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా పెట్రేగిపోతున్నది.. వా గులను గుల్ల చేస్తూ సంపదను లూటీ చేస్తున్నారు.. దందా యథేచ్ఛగా సాగుతున్నా రేవంత్ సర్కారు వారికి కొమ్ముకాస్తున్నది..