పాలమూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యం కోసం వచ్చిన రోగులపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో రోగులతో పాటు, ఆరు బయట నిద్రిస్తున్న రోగుల సహాయకులపై మొరుగుతూ.. దాడి చేసి
కొల్లాపూర్లో సాగునీటి కోసం కొట్లాట మొదలైంది. కొల్లాపూర్ ప్రాంతంలో కాంగ్రెస్ కృతిమ కరువును తీసుకొని వస్తోంది. సమాఖ్య పాలనలో కళ్ల ముందర నీళ్లు ఉన్నా పొలాలను బీడుగా పెట్టుకున్న రైతులు మళ్లీ కాంగ్రెస్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ, తప్పుల తడకలా బడ్జెట్ అని మక్త ల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి విమర్శించారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే చిట్టెం తన ఇంట్లో ఏర్పాటు చేసిన విల�
కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని 11వవార్డు భీంపూర్లో ఆదివారం బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్య
Chittem Rammohan Reddy | రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడి, తప్పుల తడకగా ఉందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు.
Head Constabel Injure | మేకలు, గొర్రెలు దొంగతనాలు చేస్తున్న దొంగలను పట్టుకునే ప్రయత్నంలో హెడ్ కానిస్టేబుల్కు గాయాలైన ఘటన మాగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Sand Dumps | నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం కొల్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో అక్రమంగా నిలువ చేసిన ఇసుక డంపులను రెవెన్యూ అధికారులు గుర్తించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత మాయ, మోసం, వంచన చేస్తూ ప్రజలను నిలువునా ముంచేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. దేశంలోనే అధిక మోసపూరిత బడ్జెట్ను ప్రవేశపెట్టడ�
వేసవి ప్రారంభంలోనే రిజర్వాయర్లలో నీటి నిల్వలు పడిపోతున్నాయి. ప్రస్తు తం రిజర్వాయర్లలో నీటిమట్టం గణనీయంగా తగ్గుతూ అడుగంటి పోతున్నాయి. దీంతో యాసంగిలో వరి పంటలు సాగు చేసిన రైతుల్లో ఆందోళన నెలకొన్నది. మక్�
బీసీలకు ఏడాదికి రూ.20 వేల కోట్లు.. ఐదేండ్లకు రూ.లక్ష కోట్లు ఇస్తామని చెప్పి .. ఇప్పుడు కేవలం 3.85 శాతం మాత్రమే బడ్జెట్లో కేటాయించారని.. అందులో కేవలం రూ.5 వేల కోట్లు మాత్ర మే ఖర్చు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం బీసీ�
‘రియల్' దందా కోసంస్థానిక కాంగ్రెస్ నేతల కన్ను గ్రామంలోని కొందరు కాంగ్రెస్ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుంటను కబ్జా చేయడానికి కుంటకట్ట అలుగు ప్రాంతంలో సగం వరకు ధ్వంసం చేశారు. బిజినేపల్లి మండల �
గ్యాస్ కోసం వినియోగదారులు పడుతున్న కష్టాలపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురిస్తుండటంతో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, హెచ్పీ గ్యాస్ కంపెనీ ప్రతినిధులు స్పందించారు. గత నాలుగురోజుల�