Hakimpet | ‘ఇచ్చింది పుచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోండి’.. ఈ కాలనీలో మీరుండలేరు.. అంతా పెద్దవాళ్లు వస్తున్నారు’ ఇవీ బిగ్బ్రదర్స్ కనుసన్నల్లోని కొందరు కాంగ్రెస్ నేతలు హకీంపేట నిర్వాసితుల కాలనీవాసులకు చేస�
నారాయణపే ట జిల్లా కేంద్రంలో ఒకప్పుడు చిన్నారులకు వైద్యసేవలు అందించిన చిన్న పిల్లల దవాఖాన మూతపడడంతో చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నా రు. ముఖ్యంగా నవజాత శిశువులు, చిన్నారులకు అత్యవస�
శ్రీశైల జలాశయానికి వరదనీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతున్నది. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టుల నుంచి మూడు రోజులుగా క్రమక్రమంగా నీటి విడుదల నిలిపివేయడంతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం నిలకడగా ఉ�
అల్లరి మూకల చేతుల్లో ఆ ఇంటి దీపం ఆరింది. అల్లారు ముద్దుగా పెంచి, డాక్టర్గా విద్యాభ్యాసం చేయించి నడిగడ్డ ప్రజానీకానికి వైద్య సేవలు అందించాలనే సంలక్పంతో తల్లిదండ్రులు చంద్రకళ, వెంకటేశ్ తపన పడ్డారు. వారి
జిల్లాలో రైసు మిల్లులు అవినీతి, అక్రమాలకు కేరాఫ్గా మారాయి. తక్కువ సమయంలో ఆర్థికంగా అందలమెక్కాలంటే రైస్ మిల్లుల ఏర్పాటే సరైన మార్గంగా కొందరు భావిస్తున్నారు. దీం తో విచ్చలవిడిగా మిల్లులు ఏర్పాటవుతున్న
వైద్యురాలిగా ఎంతో మందికి వైద్య సేవలు అందించాల్సిన ప్రియాంక మృతి బాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. అ యిజ మండలం ఎక్లాస్పూర్ గ్రా మంలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆమె గ్
‘అన్నీ ఉ న్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్టు.. నదిలో నిండు గా నీళ్లు ఉన్నా ఎత్తిపోసుకునే పరిస్థితి లేదు. సీజన్లో కృష్ణానదిలో నీళ్లు లేనపుడు ఇబ్బందే, నీళ్లు ఉన్నా తోడుకు నే పరిస్థతులు లేకపోవడంతో అన్నదాతలకు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సొంత జిల్లాపైన సోయి లేదని మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్లు కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపడ�
Alumni Reunion | జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉల్లాసంగా,ఉత్సాహంగా కొనసాగింది.
Medico Priyanka | మెడికో ప్రియాంక మృతదేహానికి గాంధీ దవాఖానలో పోస్టుమార్టం పూర్తయింది. ప్రియాంక అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా మారింది నడిగడ్డ రైతుల పరిస్థితి. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలానికి ఒకవైపు కృష్ణానది, మరోవైపు తుంగభద్ర నది ఉన్నా రైతులకు మాత్రం సాగునీరు అందక తల్లడిలుతున్నారు. గత
సాహిత్యం సమాజానికి దిశానిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ సాహిత్య అకాడమీలో నిర్వహించిన సుప్రసిద్ధ కవి, కేంద్ర సాహిత్