Maize Procurement Scam | పండించిన పంటలను కొనుగోలు చేయకుండా రైతులను సర్కార్ ఇబ్బందులు పెడుతున్నది. ఇదే అదునుగా తాము చెబితే ప్రభుత్వం కొంటుందని నమ్మించి రైతుల వద్ద బలవంతంగా రూ.కోట్లల్లో కమీషన్ వసూలు చేసి పంచుకున్న కా�
ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఈ వానకాలం సకాలంలో కురువని రైతులు ఆరు తడి పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్న తరుణంలో గత మూడు రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు
నకిలీకి కాదేది అనర్హం అన్నట్లు.. కాసుల రుచి మరిగిన అక్రమార్కులు పైరులకు వేసే ఎరువులపై కన్నేశారు. మట్టి ఇతర కె మికల్స్తో చేసిన నకిలీ ఎరువులను రైతులకు తక్కు వ ధర ఆశచూపి రూ.1600కు విక్రయిస్తున్నారు. డీఏపీ ధర వి
ఓ చెయ్యితో ఇచ్చి మరో చెయ్యితో లాక్కోవడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని రైతులు విమర్శిస్తున్నారు. ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత మందికి మాత్రమే రుణమ�
రైల్వే అండర్పాస్ బ్రిడ్జి లేకపోవడంతో మహబూబ్నగర్ పట్టణంలోని న్యూమోతీనగర్, సద్దులగుండు ప్రాంతానికి చెందిన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఇదే వ�
వనపర్తి మండలంలోని అంజనగిరి గ్రామంలో చేపడుతున్న సర్ ప్రక్రియను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ సర్ ప్రక్రియలో ప్రజలు పాల్గొని తమకు ఇచ�
అభివృద్ధి పేరుతో అధికార పార్టీ నాయకుల అండతో కాంట్రాక్టర్ ఏటి ఇసుకను, మట్టిని అక్రమంగా తోడేస్తున్నారని, ప్రకృతి వనరులను దోచుకుంటూ పర్యావరణ విధ్వంసం సృష్టిస్తున్నారని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ ర
మారక్తం కావాలంటే ఇస్తాం.. తీసుకోండి .. కానీ ముందుగా రైతులకు ప్రభుత్వం సాగునీరు అందించాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. కోడేరు మండలం ఖానాపూర్ శివారులో ఎంజీకేఎల్ఐ ప
రేవంత్ పాలన చేతకాకపోతే పదవి నుంచి దిగిపోవాలని.. నీ వల్ల విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన గుండుమాల్ మండల కేంద్రంలో ని మోడల్ స్
ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా హెల్ప్ సెంటర్లకు వచ్చే ప్రతి ఒక్కరికీ సేవలు అందించి సరైన వివరాలు నమోదు చేసుకునేలా చూడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సూచించారు. సోమవా�
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన బీఆర్ఎస్ నా యకులతో కలిసి పర్యటించి సర్ ప్రక్రియ ను పరిశీలించారు. ఈ సందర�
మహబూబ్నగర్ జిల్లా సమీపంలోని ఓ కోళ్ల ఫారంలో అద్దెకు తీసుకొని కల్తీ కల్లులో కలిపే క్లోరోహైడ్రేడ్ (సీహెచ్-ఆల్పాజోలం) తయారీ యూనిట్లపై జరిగిన దాడి వెనుక అసలు నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతుందని ప్�
కృష్ణ మండలం ‘నమస్తే తెలంగాణ’ విలేకరి రాము, ఫొటోగ్రాఫర్ తాహేర్అలీపై జరిగిన దాడిని ఖండిస్తూ కృష్ణా మండలం టైరోడ్డు వద్ద సో మవారం జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్య�
MBBS Seats | జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రస్తుతం కేవలం 50 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండటం జిల్లా విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ రాజేంద