జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల పని కత్తి మీద సాముల మారింది. పంచాయతీల్లో వివిధ పనుల నిర్వహణకు నిధులు ఇవ్వని సర్కార్.. నిర్లక్ష్యం పేరుతో కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నది. మరోవైపు తమను పర్మినె�
చేతి వేళ్లపై నుంచి కార్లు పోనిచ్చుకోవడం.. ఛాతీ పై పెద్ద బండరాయిని పగులగొట్టించుకోవడం సినిమాల్లో చూశాం. కానీ నిజ జీవితంలోనూ ఓ దివ్యాంగుడు ఈ విన్యాసాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఆత్మైస్థెర్యం ఉంటే ఏ పని�
గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి వస్తున్న కారోబార్లు మల్టీ పర్పస్ విధానంతో ఉనికి కోల్పోయే స్థితికి చేరుకున్నారు. పెన్ను పట్టి రికార్డులు రాసి, సిబ్బందితో పనులు చేయించే కారోబార్లు నేడు పార పట్�
రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పాఠశాలల్లోని 74,423 మంది దివ్యాంగ విద్యార్థులకు ఇరవై ఏండ్లుగా బోధిస్తున్న ఐఈఆర్పీ(ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్పర్సన్స్)కు ఉద్యోగ భద్రత కల్పించాలని మాజీ ఎంపీ బోయినపల్�
Nizamabad | భిక్కనూరు ఏప్రిల్ 21 : ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతే నూతన నియమకాలు చేపట్టాలని తెలంగాణ విశ్వవిద్యాలయ దక్షిణ ప్రాంగణ కాంట్రాక్ట్ అధ్యాపకులు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ�
సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో 21న సవరించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీల పార్ట్టైం అధ్యాపకులు (Part time Lecturers) సెక్రటేరియట్ను ముట్టడించారు.
కాకతీయ యూనివర్సిటీలో 30 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకుండా చేసేందుకే ప్రభుత్వం జీవో 21ని తెచ్చిందని యూనివర్సిటీ కాంట్రాక్ట్, పార్ట్టైం అధ్యాపకులు ఆరోపించారు. జీవో 21కి వ్యతిరేకంగా హైదరాబాద్�
Contact Faculty | యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతనే శాశ్వత నియామకాలు చేపట్టాలని.. కాంట్రాక్ట్ అధ్యాపకుల జీవితాలను రోడ్డుపాలు చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు.
ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ సర్కారు తీరు ఉన్నది. నాడు అధికారమే పరమావధిగా ఆశ కార్యకర్తలకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొండి‘చెయ్యి’ చూ�
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జేఏసీ డిమాండ్ చేసింది.
తమకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం ఆశ వర్కర్లు ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించి అందుబ�
దశాబ్దాలుగా వెట్టిచాకిరిలో మగ్గుతున్న కామ్దార్లకు రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కల్పించింది. పటేల్, పట్వారీల చేతుల్లో మగ్గిపోయిన గ్రామ సహాయకుల(వీఆర్ఏ)కు విముక్తి కల్పించింది. వారికి ఉద్యోగ భద్రత (రెగ్