రాష్ట్రంలోని రెవెన్యూ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగర రమేశ్, ప్రధాన కార్యదర్శి కొమ్ము శేఖర్ ప్ర
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలిచాలనీ వేతనాలతో పని చేస్తున్నారని, వారికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు సమయానికి జీతాలు చెల్లించాలని నల్లగొండలోని మహాత్మాగాంధ
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ (MGNREGA) పథకం స్థానంలో నూతనంగా తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) (వీబీ జీ–రామ్ జీ) పథకంలో పని చేస్తున్న ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల క�
అవసరం ఉన్నన్ని రోజులు భూభారతి ఆపరేటర్ల సేవలను ప్రభుత్వం వినియోగించుకున్నది. ఇప్పుడు అవసరం తీరడంతో వారిని తొలగించడానికి సర్కార్ కుట్ర పన్నుతోందని పలువురు బీబీవోలు ఆవేదన చెందుతున్నారు.
రాష్ట్రంలోని రెవెన్యూ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి కొమ్ము శేఖర్ ప్రభుత్వాన్ని డ�
ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తారు. గ్రామాల్లో ఉపాధి పనుల పర్యవేక్షణ, కార్మికుల హాజరు నమోదు, పనుల కొలతలు, రికార్డుల నిర్వహణ, ఫొటోల అప్లోడ్, వేతనాల చెల్లింపు, జ�
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని, తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఐకేపీ జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం, కూసుమంచి, వేంసూరు, వైరా, అశ్వారావు
కృత్రిమ మేధ (ఏఐ) ఐటీ రంగంపై ఆశలు పెట్టుకున్న యువత కలలను ఛిద్రం చేస్తున్నది. ఏఐ ఆధారిత సాంకేతికత ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో మానవ వనరుల అవసరం తగ్గిపోతున్న�
మధ్యప్రదేశ్కు చెందిన ఓ వార్త ఇటీవల జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. ఒక కానిస్టేబుల్ పోస్టుకు 42 మంది పీహెచ్డీ స్కాలర్లు సహా 13,000 మంది దరఖాస్తు చేసుకోవడమే ఆ వార్త సారాంశం. ఈ అంకెలు క్షణకాలం పాటు ఆశ్చర్యం కల
జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల పని కత్తి మీద సాముల మారింది. పంచాయతీల్లో వివిధ పనుల నిర్వహణకు నిధులు ఇవ్వని సర్కార్.. నిర్లక్ష్యం పేరుతో కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నది. మరోవైపు తమను పర్మినె�
చేతి వేళ్లపై నుంచి కార్లు పోనిచ్చుకోవడం.. ఛాతీ పై పెద్ద బండరాయిని పగులగొట్టించుకోవడం సినిమాల్లో చూశాం. కానీ నిజ జీవితంలోనూ ఓ దివ్యాంగుడు ఈ విన్యాసాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఆత్మైస్థెర్యం ఉంటే ఏ పని�
గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి వస్తున్న కారోబార్లు మల్టీ పర్పస్ విధానంతో ఉనికి కోల్పోయే స్థితికి చేరుకున్నారు. పెన్ను పట్టి రికార్డులు రాసి, సిబ్బందితో పనులు చేయించే కారోబార్లు నేడు పార పట్�
రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పాఠశాలల్లోని 74,423 మంది దివ్యాంగ విద్యార్థులకు ఇరవై ఏండ్లుగా బోధిస్తున్న ఐఈఆర్పీ(ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్పర్సన్స్)కు ఉద్యోగ భద్రత కల్పించాలని మాజీ ఎంపీ బోయినపల్�