దశాబ్దాలుగా వెట్టిచాకిరిలో మగ్గుతున్న కామ్దార్లకు రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కల్పించింది. పటేల్, పట్వారీల చేతుల్లో మగ్గిపోయిన గ్రామ సహాయకుల(వీఆర్ఏ)కు విముక్తి కల్పించింది. వారికి ఉద్యోగ భద్రత (రెగ్
ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీలోని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్తో కర్నూలులోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. గర్భిణులు, బాలింతలకు అందజే�
చిక్కడపల్లి, నవంబర్ 25: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ కండక్టర్ ఐక్య వేదిక నాయకులు గురువారం టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్�