రేవంత్రెడ్డే అసలు సిసలు కొరివి ద య్యమని, రేవంత్ నుంచి తెలంగాణను కాపా డే కొర్రాయి కేసీఆర్ అని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. కేసీఆర్ను కొరివి ద య్యమని తెలంగాణ ద్రోహులు తప్ప ఎవ్వరూ అనరని, తెలంగా�
KTR | నిత్యం అబద్దాలు మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. ఈ ముఖ్యమంత్రిని చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడని అనిపిస్తున్నదని కేటీఆర్ తీవ్రంగా విమ
చైనాలోని సంపన్నుల్లో కొత్త పోకడ పుట్టుకొచ్చింది. కెరీర్లో ఎదుగుదలపై దృష్టి పెట్టే సంపన్నులైన తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకం బాధ్యతలను ‘ప్రొఫెషనల్ పేరెంట్స్'కు అప్పగిస్తున్నారు.
సింగరేణి సంస్థ ఈ ఏడాది మార్చిలో జారీ చేసిన 2/2024 ఉద్యోగ నోటిఫికేషన్లో పేర్కొన్న వివిధ కేటగిరి పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షను ఈ నెల 6, 7 తేదీల్లో జరగనున్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ(ఈఅండ్ఎం) ఈ2 గ్రేడ్ - 42 �
ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏండ్లుగా పోరాటం చేశారని తెలిపారు.
Secretariat | తెలంగాణ సచివాలయం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థి సంఘాల నాయకులు, పలు రాజకీయ పార్టీల నాయకులు కలిసి దహనం చేశారు. చాలా మంది డీఎస్సీ అభ్యర్థులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచ
ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కొట్లాట, అపాయింట్మెంట్ ఆర్డర్ల కోసం కొట్లాట, పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు సమయం ఇవ్వాలంటూ కొట్లాట, పోస్టుల సంఖ్య పెంచాలంటూ కొట్లాట, పరీక్ష వాయిదా వేయాలంటూ కొట్లాట.
నిరుద్యోగులకు నెలకు రూ.5 వేల చొప్పున భృతిని ప్రకటించాలని కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. డీఎస్సీని వాయిదా వేయాలన్న నిరుద్యోగుల దీక్షపై పోలీసుల దాడి చేయడం బాధాకరమని అన్నారు.
Motkupalli Narasimhulu | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు రూ. 5000 నిరుద్యోగ భృతిని ప్రకటించాలని మాజీమంత్రి మోతుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. మోత్కుపల్లి తన పుట్టినరోజు సందర్భంగా గురువారం య
Group-1 | రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 19న విడుదలైన కొత్త గ్రూప్-1 నోటిఫికేషన్పై అనుమానాలున్నాయని తెలంగాణ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వాటిని ప్రభుత్వం,టీజీపీఎస్సీ నివృత్తి చేయ�
AP DSC | ఏపీలో టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి సమయం ఇవ్వాలన్న అభ్యర్థుల వినతిపై ఏపీ ప్రభుత్వం సాను�
నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్నాయక్ (Motilal Nayak) దీక్ష విరమించారు. తొమ్మిదిరోజులుగా గాంధీ దవాఖానలో దీక్ష చేస్తున్న ఆయన నిరుద్యోగు�
అధికారం మీద యావతో కాంగ్రెస్ పార్టీ శతానేక హామీలిచ్చి జనాన్ని మాయచేసింది. అందులో రెండు లక్షల ఉద్యోగాలిస్తామనేది కీలకమైనది. నిరుద్యోగులు ఈ హామీపై చాలానే ఆశలు పెట్టుకున్నారు.