ఎన్నికల ముందు నిరుద్యోగులపై కపట ప్రేమ చూపించిన కాంగ్రెస్ పార్టీ.. గద్దెనెక్కిన తర్వాత వారి గుండెల మీద తన్నుతున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రాహుల్ గాంధీని అశోక్నగర్కు పిలిపించి మ�
AP DSC 2024 | ఎన్నికల హామీలో చెప్పినట్లుగా మెగా డీఎస్సీని ప్రకటించేందుకు ఏపీ ప్రభుత్వం సర్కార్ కసరత్తు చేస్తోంది. డీఎస్సీ 2024 నోటిఫికేషన్ను విడుదల కోసం కార్యాచరణ మొదలుపెట్టింది. ఇప్పటికే గత ప్రభుత్వం 6 వేల పోస�
హైదరాబాద్ ఫ్రీ జోన్.. ఓపెన్ కోటాను నాన్లోకల్ కోటాగా మార్చటం.. ఒక శాఖలో ఓపెన్ కోటా 30 శాతం ఉంటే మరోశాఖలో 40, ఇంకో శాఖలో 50 శాతం.. ఇదీ ఉద్యోగాల భర్తీలో తెలంగాణ బిడ్డలకు జరిగిన అన్యాయాల పరంపర.
కపట నీతికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు.
R.Krishnaiah | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గ్రూప్ 1, 2, 3, 4 పోస్టులు పెంచాలని, టీచర్ పోస్టు
ఉన్నత స్థాయి కమిటీని నియమించి రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల సంఖ్యను తేల్చాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
R. Krishnaiah | పోస్టులు తగ్గిస్తూ ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామంటే ఊరుకునేది లేదని, రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య(R. Krishnaiah) హెచ్చరించారు.
Group-1 | తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు ముగిసింది. 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అలాగే దరఖాస్తుల్లో సవరణలకు ఈ నెల 23వ తేదీ న�
రాష్ట్రంలో చేపట్టబోయే ఉద్యోగ నియామకాలకు వయోపరిమితిని 46 నుంచి 51 ఏండ్లకు పెంచాలని కోరుతూ పలువురు అభ్యర్థులు సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి 4 వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వా�
TS DSC | గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. 5089 టీచర్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మ�
టీఎస్పీఎస్సీ 2022 గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్లలో అదనపు పోస్టులను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. గ్రూప్-1 మాదిరే ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ అదనపు పోస్టులు కలపాలనేది ప్రభుత్వ యోచన అని �
Harish Rao | రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం ‘వంట అయినంక గరిటె తిప్పినట్టు’ ఉన్నదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఉద్యోగ భర్తీ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్�
‘రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ చేవెళ్ల డిక్లరేషన్ను తూచా తప్పకుండా అమలు చేయాలి. రిజర్వేషన్లు పెంచిన తర్వాతే డీఎస్సీతోపాటు అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి’ అని ఎమ్మార్పీఎస