ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. పోలీస్శాఖలో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని హనుమకొండలో గురువారం ర్యాలీ తీసి, అంబేదర్ విగ్రహం వద్ద బైఠాయించారు.
Job Notifications | ప్రభుత్వ ఉద్యోగమనేది ఏండ్ల కల.. అనేక నిద్రలేని రాత్రులకు ప్రతిఫలం. సర్కార్ కొలువు లక్ష్యంగా ఎందరో నిరుద్యోగులు కుస్తీపడుతుంటారు. కొందరు అభ్యర్థుల ఆశలపై కటాఫ్ తేదీ నిబంధన నీళ్లు చల్లుతున్నది. మ�
30 నెలలుగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను రేవంత్ సర్కార్ నిండా ముంచిందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై యువత పోరాటాలకు సిద్ధం కావాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి పిలుపునిచ్చారు.
నిరుద్యోగులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి చే ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత Rakesh Reddy E-Classes App ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, గండ్�
పెండింగ్ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని చైతన్యపురిలో నిరుద్యోగులు మంగళవారం చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉద్యోగాలు ఏవంటూ సీఎం రేవంత్రెడ్డి పాలనా వైఫల్యాలను నినదిస్తూ నిరుద్య
KTR | దిల్సుఖ్నగర్ లో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగ యువతను, అభ్యర్థులను వీధుల వెంట వెంటాడి వేటాడటం, అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి, నిరంకుశత్వానికి నిదర్శనమని �
Unemployees | పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను 5 వేల నుండి 20 వేలకు పెంచాలని ఓయూలో నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. కేవలం 5 వేల ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడం కాదని.. ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను భర్తీ చేయాలన�
నిరుద్యోగుల ద్రోహి సీఎం రేవంత్రెడ్డి అని, యువతకు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేస్తున్నాడని ఏబీఎస్ఎఫ్, పోలీసు అభ్యర్థులు ఆరోపించారు. పోలీస్ శాఖలో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన�
Bakka Judson | రాష్ట్రంలో 67వేల ఉద్యోగాలు భర్తీచేశామని చెబుతున్న రేవంత్ సర్కార్ పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని కాంగ్రెస్ మాజీ నాయకుడు బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. 67,760 ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన
Job Application Fee | నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. ఉద్యోగాల భర్తీ అప్లికేషన్ ఫీజును తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) భారీగా పెంచింది. ఇప్పటి వరకు రూ. 200గా ఉన్న ఫీజును ఏకం�
అబద్దపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. సోమవారం కొత్తగూడెం క్లబ్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడ
TGPSC | టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం నోటిఫికేషన్ల గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 3,800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఉందన్నారు.. ఈ పోస్టుల్లో అత్యధికంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 1393 ఉన్నాయి.. కాన�
TGPSC | ఎంత ప్రయత్నం చేసినా అందరికీ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.. రెండు లక్షల ఉద్యోగాలిస్తామని హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోక�