ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని, పోలీస్ విభాగంలో 5వేలు కాదు, 19 వేల పోస్టులతో నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈ నెల 24న తెలంగాణ బంద్కు పిలుపు ఇస్తున్నామని తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ అధ్యక్షుడు ఇంద్రానాయక్ తెలిపారు. �
పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వేలాది మంది నిరుద్యోగులు రణభేరి మోగించారు. బుధవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నిరుద్యోగ రణభేరి’కి జిల్�
Job Notifications | ‘అంతన్నడు ఇంతన్నాడే గంగరాజు.. నట్టేట్ల ముంచుతున్నడే గంగరాజు’ అన్న ఓ సినిమా పాటను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిజం చేస్తున్నారు. ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి నిరుద్యోగులకు పె
ఉద్యోగాల నోటిఫికేషన్లో కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యతోపాటు అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. సోమవారం తెలంగాణ సామాజిక ఫ్రంట్ ఆధ్వర్యంలో జిల్లా కేం
నిరుద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు, హక్కుల పరిష్కారం కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ వారు డిమాండ్ చేస�
Police Recruitment | రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. కనీసం 20వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు, పోలీసు ఉద్యోగార్థులు డిమాండ్ �
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. పోలీస్శాఖలో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని హనుమకొండలో గురువారం ర్యాలీ తీసి, అంబేదర్ విగ్రహం వద్ద బైఠాయించారు.
Job Notifications | ప్రభుత్వ ఉద్యోగమనేది ఏండ్ల కల.. అనేక నిద్రలేని రాత్రులకు ప్రతిఫలం. సర్కార్ కొలువు లక్ష్యంగా ఎందరో నిరుద్యోగులు కుస్తీపడుతుంటారు. కొందరు అభ్యర్థుల ఆశలపై కటాఫ్ తేదీ నిబంధన నీళ్లు చల్లుతున్నది. మ�
30 నెలలుగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను రేవంత్ సర్కార్ నిండా ముంచిందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై యువత పోరాటాలకు సిద్ధం కావాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి పిలుపునిచ్చారు.
నిరుద్యోగులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి చే ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత Rakesh Reddy E-Classes App ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, గండ్�
పెండింగ్ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని చైతన్యపురిలో నిరుద్యోగులు మంగళవారం చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉద్యోగాలు ఏవంటూ సీఎం రేవంత్రెడ్డి పాలనా వైఫల్యాలను నినదిస్తూ నిరుద్య
KTR | దిల్సుఖ్నగర్ లో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగ యువతను, అభ్యర్థులను వీధుల వెంట వెంటాడి వేటాడటం, అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి, నిరంకుశత్వానికి నిదర్శనమని �
Unemployees | పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను 5 వేల నుండి 20 వేలకు పెంచాలని ఓయూలో నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. కేవలం 5 వేల ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడం కాదని.. ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను భర్తీ చేయాలన�
నిరుద్యోగుల ద్రోహి సీఎం రేవంత్రెడ్డి అని, యువతకు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేస్తున్నాడని ఏబీఎస్ఎఫ్, పోలీసు అభ్యర్థులు ఆరోపించారు. పోలీస్ శాఖలో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన�