TSPSC | నిజం నిద్రలేచేసరికి అబద్ధం అమడ దూరం ప్రయాణిస్తుందని సామెత. అదే సమయంలో నిజం నిలకడమీద తేలుతుందని కూడా చెప్తారు. టీఎస్పీఎస్సీలో ఇద్దరు వ్యక్తులు చేసిన దుర్మార్గాన్ని ఆసరాగా చేసుకొని రాష్ట్రంలో కొందర�
TSPSC | ఇకపై జరుగబోయే పోటీ పరీక్షలకు కొత్త ప్రశ్నపత్రాలు రూపొందించాలని టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఏప్రిల్ 4న నిర్వహించే హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష మొదలుకొని మిగిలిన అన్ని పరీక్షలకు కొత్తగా
Paper Leakage | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఉదంతంపై విద్యార్థుల, పరీక్షార్థుల ఆవేదనలో అర్థమున్నది. వారి బాధ వాస్తవమే. అయితే ఆందోళనలో ఉన్న యువతను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ప్రశ్న�
TSPSC | తెలంగాణలో 2022 ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల ఏడాది కాగా, 2023 పరీక్షల సంవత్సరం. నిరుడు రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లు వచ్చాయి. మార్చి 9న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయగా, ఆ తర్వాత అనతికాలంలో ఆయా ని
సీఎం కేసీఆర్ నిరుద్యోగుల పక్షాన నిలబడి వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయడం చరిత్రాత్మకమని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కొనియాడారు.
Group-2 Syllabus | గ్రూప్-2 దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. 783 పోస్టుల భర్తీ కోసం గత ఏడాది డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి జనవరి 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను �
ఒకవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థల అమ్మకాలు.. ఇంకోవైపు ఊసేలేని ఉద్యోగాల భర్తీ.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను సాగనంపే చర్యలు చేపట్టింది కేంద్రంలోని బీజేపీ సర్కారు. పొమ్మనలేక పొగబెట్టేలా వ్యవహరిస్తున్నది.
“మాది ఉద్యో గ తెలంగాణ.. కేంద్రానిది నిరుద్యోగ భారత్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటికే 1.48 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. తాజాగా, 81 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తున్నాం. ఇది చూసి ప్రజలు సంతోషపడుతు�
‘తెలంగాణ ఏర్పడ్డాక 1,33,942 పోస్టులను భర్తీ చేశాం. ప్రస్తుతం కొత్తగా మరో 91,142 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించాం. అందులో 80,039 ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో, మరో 11,103 ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగు�
ఉద్యోగ జాతరలో భాగంగా రాష్ట్రంలో నోటిఫికేషన్ల వెల్లువ కొనసాగుతున్నది. ఇప్పటికే పోలీసు, హెల్త్, గ్రూప్స్ వంటి కీలక నోటిఫికేషన్లు విడుదల కాగా, ఇతర విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ అ�
రాష్ట్రంలో కొనసాగుతున్న కొలువుల కుంభమేళాలో మరో ఏడువేల కొత్త పోస్టులు వచ్చి చేరాయి. ఇప్పటికే 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా సాగుతుండగా, తాజాగా మరో 7,029 పోస్టులనూ వాటికి జతచేస్తూ రాష్ట్ర మంత్రివర్గం న�
తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసింది. తాజా�
రాష్ట్ర ప్రభుత్వం కొలువుల జాతరకు తెర లేపింది. వరుసగా నోటిఫికేషన్లను జారీ చేస్తున్నది. ఉద్యోగ ప్రకటనల కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న యువతలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తున్నది.