అమెరికా అధ్యక్షుడి పోకడ.. ఆయా దేశాల్లో పెద్ద ఎత్తునే ఉద్యోగుల ఉసురు తీసేలా ఉన్నది. ఆ జాబితాలో భారత్ కూడా కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. అవును.. ఇప్పటికే ద్రవ్యోల్బణం, తయారీసహా కీలక రంగాల్లో నిస్�
ప్రపంచ ఉద్యోగ మార్కెట్ను కృత్రిమ మేధ(ఏఐ) తీవ్రంగా ప్రభావితం చేస్తున్న తరుణంలో ఊహించిన దాన్ని కన్నా వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రస్తుతమున్న నైపుణ్యాల్లో 39 శాతం 2030 నాటికి పనికి రాకుండా ప�
ఉద్యోగాల కల్పన అనేది అత్యవసరమైన ప్రపంచ సమస్యగా మారుతున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆమె గురువారం ప్రపంచ బ్యాంకు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని
అమెరికా టెక్ జాబ్ మార్కెట్లో ఊచకోతలు నిత్యకృత్యమవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు టెక్ కంపెనీలు సుమారు 1,37,500 ఉద్యోగాలకు కోత విధించాయి. మరో అంచనా ప్రకారం.. ఉద్యోగాలు కోల్పోయినవారి సంఖ్య 2,15,402. ఇందులో అత్యధిక
గడిచిన రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా అమెరికా జాబ్ మార్కెట్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఉపాధి కోసం అమెరికా వెళ్దామనుకునేవారి సంగతి అటుంచితే.. ఎప్పుడు తమ ఉద్యోగాలు ఊడుతాయో అని అమెరికాలో
ఉద్యోగాలపై కృత్రిమ మేధ చూపనున్న ప్రభావంపై అంతర్జాతీయ ద్రవ్య సంస్థ(ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జీవా హెచ్చరికలు చేశారు. జాబ్ మార్కెట్ను ఏఐ ఒక సునామీలాగా ముంచెత్తనున్నదని, రానున్న రెండేండ్లలో ప్రపంచ
అమెరికాలో ఉన్నత విద్య.. ఆ తర్వాత మంచి జీతంతో ఉద్యోగం. ఇది చాలా మంది భారతీయ విద్యార్థుల కల. అయితే అమెరికాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులతో లక్షలాది మంది విద్యార్థుల కల చెదురుతున్నది.
జాబ్ మార్కెట్ కోలుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుత 2024 సంవత్సరంలో దేశీయంగా నియామకాలు 8.3 శాతం పెరుగుతాయని ఫౌండిట్ యాన్యువల్ ట్రెండ్స్ తాజా రిపోర్ట్లో తెలిపింది.
నా వయసు పద్దెనిమిది. ఈ మధ్యే డిగ్రీ పూర్తయింది. నా స్నేహితురాలి తండ్రి తమ కంపెనీలో ఉద్యోగం ఆఫర్ చేస్తున్నారు. మంచి జీతం. కాలేజీ రోజుల్లో నేను చాలాసార్లు ఆ స్నేహితురాలి ఇంటికి వెళ్లాను. వాళ్ల నాన్న నాతో మన�
జాబ్ మార్కెట్ సంక్లిష్టంగా మారిన క్రమంలో డెల్ టెక్నాలజీస్ (Dell) ఇండియా కన్జూమర్,
స్మాల్ బిజినెస్ వీపీ, ఎండీ రాజ్ కుమార్ రిషీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏడాది ఆరంభంలోనే జాబ్ మార్కెట్కు ఎదురుదెబ్బ. ఉద్యోగార్థులకు ఈ కొత్త సంవత్సరం కలిసొచ్చేలా కనిపించడం లేదు మరి. దేశీయ కార్పొరేట్ కంపెనీల్లో నియామకాలు అంతంతమాత్రంగానే ఉంటాయన్న సంకేతాలు వస్తున్నాయి.