జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన టెక్నికల్ ఫెస్ట్ సందడిగా సాగింది. రెండోరోజు విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలతో రూపొందించిన శాస్త్రీయ ప్రదర్శనలు విశేషంగా ఆకట్ట
సెలవుల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ నిర్ణయం 50 శాతం టీచర్లు విధులకు హాజరవ్వాలని ఆదేశాలు హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): సోమవారం నుంచి 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్, డిజిటల్ తరగతులు నిర్వహించాలని �
‘ల్యాబ్ టు మార్కెట్’ పేరుతో జేఎన్టీయూ చర్యలు పబ్లికేషన్లకే పరిమితమైన పరిశోధనలను వెలికితీసే యత్నం ఈ నెల 21, 22 తేదీలలో ఫ్యాకల్టీకి ప్రత్యేక శిక్షణ జేఎన్టీయూ జే-హబ్ ఆధ్వర్యంలో శిక్షణ సిటీబ్యూరో, జనవర�
ఆజాదీ కా అమృతోత్సవ్ సందర్భంగా జేఎన్టీయూహెచ్లో మెగా జాబ్ ఫెయిర్ ఈ నెల 18,19 తేదీల్లో నిర్వహణ కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 12: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీక�
వర్సిటీ క్యాంపస్లో ఇప్పటికే దాదాపు రూ.10 కోట్లతో పూర్వ విద్యార్థుల భవన నిర్మాణం ప్రతి దేశంలో జేఎన్టీయూ పూర్వ విద్యార్థుల చాప్టర్ల ఏర్పాటు.. ప్రతి ఏడాది మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఏడాది పాటు �
సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూ హైదరాబాద్ 10వ స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఇందులో భాగంగా యూనివర్సిటీకి సంబంధించి మొత్తం 95 గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థుల తుదిజాబితా వివరా�
ఖమ్మం :జవహర్లాల్ నెహ్రు టెక్నాలజీకల్ యూనివర్సిటీ హైదరాబాద్(జేఎన్టీయూహెచ్) పరిధిలోని కళాశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు గోల్డ్మెడల్స్కు ఎంపికయ్యారు. ఖమ్మంలోని ఎస్బీఐటీ కళాశాలలో ఎ�
నవంబర్లో ఆలిండియా టెక్నికల్ యూనివర్సిటీ వీసీల సదస్సు సాంకేతిక విద్యలో తీసుకురావాల్సిన మార్పులు, ఉపాధి కోర్సులపై చర్చ జేఎన్టీయూ-హెచ్ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా..ఏడాది పొడవునా జాతీయ, అంతర్జాతీయ సదస్
స్వర్ణోత్సవ వేడుకలను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ సౌందర్రాజన్ సమస్యలను ఎదుర్కొనేందుకు నూతన ఆవిష్కరణలు తీసుకురావాలని పిలుపు కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 3: సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే
JNTU new policy | విద్యార్థి ఫ్రెండ్లీ విధానాలు తీసుకొనే జేఎన్టీయూ ( JNTU ) .. మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఏడాదిపాటు చదువును మధ్యలో ఆపి మళ్లీ కొనసాగించే బ్రేక్ స్టడీ ( Break study ) విధానాన్ని తీసుకొచ్చింది. స్టార�
మేడ్చల్ రూరల్, అక్టోబర్ 2: ప్రస్తుత సాంకేతిక యుగంలో అవకాశాలను అంది పుచ్చుకోవాలని, ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి సంపదను సృష్టించే స్థాయికి ఎదగాలని జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్లర్ కట్టా నరసింహారెడ్డి �