టీఎస్ ఎంసెట్కు గురువారం వరకు 1,80,240 మంది దరఖాస్తు చేసుకొన్నారు. ఇంజినీరింగ్కు 1,14,989, అగ్రికల్చర్, మెడికల్కు 65,033 దరఖాస్తులు రాగా, రెండు క్యాటగిరీలకు కలిపి 218 దరఖాస్తులు వచ్చాయి.
సాంకేతిక పరిజ్ఞానంతో మూడు రకాల కొత్త ఫ్యూచర్స్కిల్స్ ప్రైమ్ కో ర్సులను జేఎన్టీయూ హైదరాబాద్ ప్రవేశపెట్టింది. బ్లాక్చైన్ టెక్నాలజీ, ప్రాగ్మాటిక్ అప్రో చ్ టు సైబర్ సెక్యూరిటీ, త్రీడీ ప్రింటింగ్�
సంస్కరణల దిశగా పయనిస్తున్న జేఎన్టీయూహెచ్ మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. కోర్సుల బోధనకు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఇంజినీరింగ్, ఫార్మ�
జేఎన్టీయూహెచ్లో ఇద్దరు విద్యార్థులపై ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు దాడి చేశారు. గురువారం బాధిత విద్యార్థులకు అండగా వర్సిటీలోని జేఎన్టీయూహెచ్ జేఏసీ, బంజారా, ఎస్సీ ఎస్టీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘా
జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన టెక్నికల్ ఫెస్ట్ సందడిగా సాగింది. రెండోరోజు విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలతో రూపొందించిన శాస్త్రీయ ప్రదర్శనలు విశేషంగా ఆకట్ట
సెలవుల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ నిర్ణయం 50 శాతం టీచర్లు విధులకు హాజరవ్వాలని ఆదేశాలు హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): సోమవారం నుంచి 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్, డిజిటల్ తరగతులు నిర్వహించాలని �
‘ల్యాబ్ టు మార్కెట్’ పేరుతో జేఎన్టీయూ చర్యలు పబ్లికేషన్లకే పరిమితమైన పరిశోధనలను వెలికితీసే యత్నం ఈ నెల 21, 22 తేదీలలో ఫ్యాకల్టీకి ప్రత్యేక శిక్షణ జేఎన్టీయూ జే-హబ్ ఆధ్వర్యంలో శిక్షణ సిటీబ్యూరో, జనవర�