మహబూబ్నగర్లోని ఎం వీఎస్ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్' అనే అంశంపై బుధవారం జాతీయ సదస్సు నిర్వహించారు.
రాష్ట్రంలో 202425 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్సెట్ పరీక్షాతేదీలు ఖరారయ్యాయి. ఈ పరీక్షలను మే 9 నుంచి 13 వరకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీ�
పరిశ్రమల వృద్ధి, హెరిటేజ్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నదని ఇస్రో చైర్మన్ సోమనాథ్ (ISRO Chairman Somanath ) అన్నారు. చంద్రయాన్-3 దేశం మొత్తం గర్వించేలా చేసిందని తెలిపారు.
JNTUH | హైదరాబాద్లోని జేఎన్టీయూ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలేజీ మెస్లో ఫుడ్ సరిగ్గా ఉండట్లేదని.. ఆహారంలో పురుగులు, రబ్బర్, వైర్లు, గాజు ముక్కలు వస్తున్నాయని పీజీ విద్యార్థులు నిరసనకు దిగా�
సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగించేందుకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఉద్యోగాల భర్తీ కోసం ఏడాది క్రితం నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తూ �
JNTUH | హైదరాబాద్ : జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్(జేఎన్టీయూహెచ్) పరిధిలో ఈ నెల 21న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు.
‘ప్రకృతి కోసం కలిసి నడుద్దాం..’ అంటూ ఆస్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని జల విహార్ వద్ద ఏర్పాటు చేసిన ‘వాక్ ఫర్ నేచర్' అంటూ ఆదివారం వాకథాన్ను నిర్వహించారు.
మహాకవి గుంటూరు శేషేంద్రశర్మ 16వ వర్ధంతి సాహిత్య సదస్సు ఈనెల 30న జేఎన్టీయూహెచ్లోని ఆడిటోరియంలో జరుగుతుంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ సదస్సులో ‘ఆత్మ’, కాఫీటెబుల్
వచ్చే విద్యాసంవత్సరంలో కొత్తగా బయోటెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్టు జేఎన్టీయూహెచ్ తెలిపింది. ఈ కోర్సు కూకట్పల్లిలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో అమలు చేస్తున్నట్టు వీసీ కట్టా నర్సింహార
పోలీసు శాఖలో స్టెఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ (ఎస్సీటీపీసీ) అభ్యర్థుల తుది రాత పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రిలిమ్స్, దేహదార్యుడ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్
టీఎస్ ఎంసెట్కు గురువారం వరకు 1,80,240 మంది దరఖాస్తు చేసుకొన్నారు. ఇంజినీరింగ్కు 1,14,989, అగ్రికల్చర్, మెడికల్కు 65,033 దరఖాస్తులు రాగా, రెండు క్యాటగిరీలకు కలిపి 218 దరఖాస్తులు వచ్చాయి.
సాంకేతిక పరిజ్ఞానంతో మూడు రకాల కొత్త ఫ్యూచర్స్కిల్స్ ప్రైమ్ కో ర్సులను జేఎన్టీయూ హైదరాబాద్ ప్రవేశపెట్టింది. బ్లాక్చైన్ టెక్నాలజీ, ప్రాగ్మాటిక్ అప్రో చ్ టు సైబర్ సెక్యూరిటీ, త్రీడీ ప్రింటింగ్�