మహాకవి గుంటూరు శేషేంద్రశర్మ 16వ వర్ధంతి సాహిత్య సదస్సు ఈనెల 30న జేఎన్టీయూహెచ్లోని ఆడిటోరియంలో జరుగుతుంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ సదస్సులో ‘ఆత్మ’, కాఫీటెబుల్
వచ్చే విద్యాసంవత్సరంలో కొత్తగా బయోటెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్టు జేఎన్టీయూహెచ్ తెలిపింది. ఈ కోర్సు కూకట్పల్లిలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో అమలు చేస్తున్నట్టు వీసీ కట్టా నర్సింహార
పోలీసు శాఖలో స్టెఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ (ఎస్సీటీపీసీ) అభ్యర్థుల తుది రాత పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రిలిమ్స్, దేహదార్యుడ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్
టీఎస్ ఎంసెట్కు గురువారం వరకు 1,80,240 మంది దరఖాస్తు చేసుకొన్నారు. ఇంజినీరింగ్కు 1,14,989, అగ్రికల్చర్, మెడికల్కు 65,033 దరఖాస్తులు రాగా, రెండు క్యాటగిరీలకు కలిపి 218 దరఖాస్తులు వచ్చాయి.
సాంకేతిక పరిజ్ఞానంతో మూడు రకాల కొత్త ఫ్యూచర్స్కిల్స్ ప్రైమ్ కో ర్సులను జేఎన్టీయూ హైదరాబాద్ ప్రవేశపెట్టింది. బ్లాక్చైన్ టెక్నాలజీ, ప్రాగ్మాటిక్ అప్రో చ్ టు సైబర్ సెక్యూరిటీ, త్రీడీ ప్రింటింగ్�
సంస్కరణల దిశగా పయనిస్తున్న జేఎన్టీయూహెచ్ మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. కోర్సుల బోధనకు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఇంజినీరింగ్, ఫార్మ�
జేఎన్టీయూహెచ్లో ఇద్దరు విద్యార్థులపై ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు దాడి చేశారు. గురువారం బాధిత విద్యార్థులకు అండగా వర్సిటీలోని జేఎన్టీయూహెచ్ జేఏసీ, బంజారా, ఎస్సీ ఎస్టీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘా