అటానమస్ కాలేజీల పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన అటానమస్ కాలేజీ అఫైర్స్ డైరెక్టరేట్ విషయంలో జేఎన్టీయూహెచ్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ విభాగాన్ని ఏకంగా రద్దుచేసి, డైరెక్టరేట్ ఆఫ్ అకడమిక్ ఆడిట్ సెల్�
యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. ఇం
JNTUH | విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని, సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ రెక్టార్ విజయ్ కుమార్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ జి. వెంకట నరసింహారెడ్డి సూచించారు
AI Technology | ఇవాళ జేఎన్టీయూహెచ్ ఐటీ విభాగంలో స్పిరిట్ 2025లో భాగంగా నిర్వహించిన జనరేటివ్ ఏఐ వర్క్ షాప్ను వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ జీవీ నరసింహారెడ్డిల�
JNTUH | యూనివర్సిటీలో విద్యార్థుల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని విద్యార్థి సంఘం నేతలు రాహుల్ నాయక్, దుర్గా ప్రసాద్లు తెలిపారు.
హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్(హిథమ్) ఇంటిగ్రేటెడ్ ట్విన్నింగ్ కోర్సును ప్రవేశపెట్టింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అలబామా, జార్జ్ మాసన్ యూనివర్సిటీతో కలిసి కోర
దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు ఇచ్చే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ప్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకుల్లో తెలంగాణ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు వెనుకబడ్డాయి. చారిత్రక ఉస్మానియా వర్సిటీ, �
జేఎన్టీయూహెచ్ వర్సిటీలోని మంజీరా బాయ్స్ హాస్టల్లో విద్యార్థుల తినే ఆహారంలో పురుగు రావడంతో విద్యార్థులు ఆందోళన చేశారు. శనివారం మధ్యాహ్నం విద్యార్థులు ఆహారం తినేందుకు సిద్ధం కాగా ఓ విద్యార్థికి ప్�
దేశంలో 2047 నాటికి ఆధిక శాతం విద్యావంతులుగా ఉంటారని, పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతారని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చైర్మన్ టీజీ సీతారామ్ అన్నారు.