జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అధినేత, జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం వ్యక్తంచేశారు. ఆయన మరణం జార్ఖండ్, తెలంగాణ వంటి దేశ ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలకు, �
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ వదిన, బీజేపీ మహిళా నేత సీతా సోరెన్ (Sita Soren) తిరిగి సొంతగూటికి చేరనున్నారు. మంగళవారం ఆమె జేఎంఎంలో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్నది.
Jharkhand Cabinet | జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా జేఎమ్ఎమ్ నేత హేమంత్ సొరేన్ (Hemant Soren) గతవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన మంత్రివర్గ (Jharkhand Cabinet) విస్తరణ చేపట్టారు.
Hemant Soren | జార్ఖండ్ (Jharkhand) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేంఎంఎ హవా కొనసాగుతోంది. ఈ ఫలితాలపై సీఎం హేమంత్ సోరెన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు విక్టరీని తన ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నారు.
Kalpana Soren | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గండే అసెంబ్లీ (Gandey assembly) స్థానం నుంచి పోటీచేసిన కల్పనా సోరెన్ (Kalpana Soren) వెనుకంజలో ఉన్నారు.
జార్ఖండ్లో (Jharkhand) జేఎంఎం, ఎన్డీయే కూటముల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. ఇరు పక్షాల మధ్య ఆధిక్యం మారుతూవస్తున్నది. ఎర్లీ ట్రెండ్స్లో ఎన్డీయే కూటమి 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండియా కూటమి 38 సీట్లలో ల�
Kalpana Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) సతీమణి కల్పనా సోరెన్ (Kalpana Soren) గాండేయ్ అసెంబ్లీ నియోజకవర్గం (Gandey Assembly constituency) నుంచి పోటీకి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ నామినేషన్ వేశారు.
Jharkhand assembly polls: జార్ఖండ్లో సీనియర్ బీజేపీ నేతలు.. జేఎంఎం పార్టీలో చేరారు. దీంట్లో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. తమ పార్టీలో చేరిన నేతలకు వెల్కమ్ పలికారు సీఎం హేమంత్ సోరెన్.
Lalu Prasad Yadav | వచ్చే నెలలో జరగనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్నామని రాష్ట్రీయ జనతాదళ్ () పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టంచేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇండియా కూటమిలో సీట్ల పంపిణీ కుంపటి రాజేసింది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఎంఎంసీ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి.
జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, జేఎంఎం నేతృత్వంలోని అధికార కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీజేపీ ఈసారి ఎల