ప్రజలకు దోమల బెడద లేకుండా జిహెచ్ఎంసి అధికారులు చర్యలు చేపట్టాలని కార్వాన్ నియోజకవర్గం జియాగూడ కార్పొరేటర్ బోయిని దర్శన్, బిజెపి పార్లమెంట్ కన్వీనర్ అల్వాల ఇంద్రసేనారెడ్డిలు జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ �
Sri Ranganathaswamy Temple | జియాగూడ శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా రంగనాథస్వామి రథోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. రథోత్సవానికి మందు శ్రీ దేవి భూదేవి సమేత రంగనాథస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Jiyaguda | జియాగూడ, మే 16 : జియాగూడ శ్రీ రంగనాథ స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఈ నెల 19వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం శ్రీరంగనాథ స్వామి మూ
అధికారుల నిర్లక్ష్యం కారణంగా జియాగూడ బైపాస్ అనుకున్న స్థాయిలో ప్రజలకు ఉపయోగపడటం లేదు. రెండేళ్ల నుంచి అభివృద్ధి పనులు కొనసాగుతున్నా ఇంకా పూర్తి కాలేదు. ఒకవైపు నుంచే రోడ్డును వినియోగించుకోవాల్సి రావడం�
జియాగూడలోని డబుల్ బెడ్రూం ఇండ్లను స్థానికేతరులకు కేటాయించవద్దంటూ ఆ ప్రాంతవాసులు ఆందోళనకు దిగారు. దీంతో జియాగూడలోని డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద శుక్రవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అయితే పో�
హైదరాబాద్ పాతబస్తీ జియాగూడలో (Jiyaguda) తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జియాగూడలోని వెంకటేశ్వరనగర్ ఉన్న ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రీ కూత
హైదరాబాద్ పాతబస్తీలోని జియాగూడలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ ఘటనలో బాలిక మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత జియాగూడ వెంకటేశ్వరనగర్లోని ఓ అపార్ట్మెంట్ �
Bharat Bhushan | సాహిత్యం, చిత్రకళ, పోటోగ్రఫీ తదితర సాంస్కృతిక, సృజనాత్మక రంగాల ద్వారా తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబిస్తూ, తమ జీవిత కాలం కృషి చేసిన నాటి తెలంగాణ కళాకారుల కుటుంబాలను ఆదుకుంటూ మానవీయ పాలన సాగిస్తున్న �
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటు పడుతున్నారని గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్సింగ్ రాథోడ్ పేర్కొన్నారు. గోషామహల్ నియో�
Talasani Srinivas yadav | హైదరాబాద్లోని జియాగూడా రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు
పాత నగరంలోని జియాగూడలోని చరిత్రాత్మకమైన శ్రీరంగనాథస్వామి దేవస్థానంలో జనవరి 2వ తేదీన జరిగే వైకుంఠ(ముక్కోటి)ఏకాదశి మహోత్సవాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని రాష్ట్ర పశు సంవర్ధక,
హైదరాబాద్ : ఆన్లైన్ లోన్ యాప్ల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. వారి ఆగడాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక హైదరాబాద్కు చెందిన మరో యువక�
జియాగూడ : అక్రమంగా ఓ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై దాడి చేసి 11 మంది పేకాట రాయుళ్లను ఆరెస్ట్ చేసిన సంఘటన కుల్సుంపురా పోలీసుస్టేషన్ పరిధిలో అదివారం చోటు చేసుకుంది. కుల్సుంపురా పోలీసుస్టేషన్ అ�