Zimbabwe Tour: జింబాబ్వేతో జరిగే తొలి రెండు టీ20లకు చెందిన భారతీయ బృందాన్ని ప్రకటించారు. ఆ బృందంలో సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణాలకు చోటు కల్పించారు. సంజూ సాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వ�
నిత్యం బిజీ షెడ్యూల్తో ఉండే టీమ్ఇండియా (Indian cricketers) కుర్రాళ్లు ఆలయంలో ప్రత్యక్షమయ్యారు. వేకువజామునే తొలిపూజలో పాల్గొని మహాకాళేశ్వరునికి (Mahakaleshwar Temple) ప్రత్యేక పూజలు చేశారు.
Sanju Samson: దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్ ఆడిన సంజూ.. మూడో మ్యాచ్లో సెంచరీ చేసినా టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అతడిని మరోసారి పక్కనబెట్టింది. యువ వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ కోసం సంజూ శాంసన్ బె�
Jasprit Bumrah | వెన్నముక శస్త్రచికిత్స అనంతరం తిరిగి కోలుకున్న ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఐర్లాండ్ పర్యటనకు భారత సారథిగా ఎంపికయ్యాడు. ఈ నెల 18 నుంచి 23 వరకు డబ్లిన్ వేదికగా ఐర్లాండ్తో జరుగనున్న మూడు మ్యాచ్ల