ఆస్ట్రేలియా పర్యటనలో భారత పురుషుల జట్టు బోణీ కొట్టింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హోబర్ట్ వేదికగా ముగిసిన మూడో టీ20లో టీమ్ఇండియా.. 5 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తుచేసి సిరీస్ను 1-1తో సమం చేసింది. ఆతిథ�
IND vs AUS :పొట్టి సిరీస్లో భారత జట్టు బోణీ కొట్టింది. గెలవక తప్పని మ్యాచ్లో సమిష్టి ప్రదర్శనతో ఆస్ట్రేలియాకు చెక్ పెట్టింది. కంగారులు నిర్దేశించిన 187 పరుగుల ఛేదనలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(24), తిలక్ వర్మ(2 9)ల�
ప్రతిష్టాత్మక ఆసియాకప్ టోర్నీకి భారత జట్టు కూర్పుపై కసరత్తు కొనసాగుతున్నది. వచ్చే నెల 9 నుంచి యూఏఈ వేదికగా మొదలయ్యే ఆసియా టోర్నీ కోసం మంగళవారం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భేటీ కానుం�
ఆసియా కప్ టోర్నీకి భారత జట్టు ఎంపికపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి మొదలయ్యే ఆసియా కప్ కోసం మంగళవారం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ జట్టును ఎం
Domestic Season : దేశవాళీ క్రికెట్ పండుగకు మరో ఇరవై రోజుల్లో తెరలేవనుంది. ఆగస్టు చివరి వారంలో బెంగళూరు వేదికగా దులీప్ ట్రోఫీ (Duleep Trophy)తో డొమెస్టిక్ సీజన్ 2025-26 ప్రారంభం కానుంది.
Domestic Cricket : దేశవాళీ క్రికెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆగస్టులో సీజన్ ఆరంభం కానుంది అనగా ఇద్దరు స్టార్ ఆటగాళ్లు కొత్త జట్టుకు ఆడేందుకు సిద్ధమయ్యారు.
పాయింట్ల పట్టికలో టాప్-2 లక్ష్యంగా ఈ సీజన్లో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. కీలక పోరులో బంతితో విఫలమైనా బ్యాట్తో దుమ్మురేపింది.
Zimbabwe Tour: జింబాబ్వేతో జరిగే తొలి రెండు టీ20లకు చెందిన భారతీయ బృందాన్ని ప్రకటించారు. ఆ బృందంలో సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణాలకు చోటు కల్పించారు. సంజూ సాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వ�