Jitendra Singh : లోక్సభలో బుధవారం ఆమోదం పొందిన యాంటీ పేపర్ లీక్ బిల్లును కేంద్రం రాజ్యసభ ముందుకు తీసుకొచ్చింది. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో ఆమోదం పొందిన మ�
Lok Sabha : నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో కొత్త బిల్లును కేంద్రం రూపొందించిన సంగతి తెలిసిందే. దీనికి కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఈ బిల్లు సోమవారం పార్లమెంట్ ముందుకు రానుంది.
Dharmendra Pradhan : నీట్ పేపర్ లీకేజీ అంశంపై సీజేపీ నేతలతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం చర్చలు జరిపింది. ప్రధాన డిమాండ్ అయిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై కేంద్రం శనివారం నిర్ణయం త�
నీట్ పేపర్ లీక్ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో 26 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న వాంగ్చుక్ గురువారం అర్ధరాత్రి దీక్ష విరమించారు.
NEET paper leak : కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం సీజేపీ నేతలను చర్చలకు ఆహ్వానించారు. పేపర్ లీకేజీ అంశంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, నీట్ యూజీ పరీక్షలో అవకతవకలపై �
UPSC : ప్రిలిమినరీ పరీక్ష తర్వాత అన్సర్ కీని యూపీఎస్సీ రిలీజ్ చేస్తుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. యూపీఎస్సీ వెబ్సైట్లో ఆ జవాబు పత్రాన్ని రిలీజ్ చేస్తారని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. రాజ్
ప్రభుత్వ పటిష్ట నియంత్రణలోని పౌర అణు రంగంలోకి ప్రైవేట్ రంగ ప్రవేశానికి తలుపులు బార్లా తెరిచేందుకు అవకాశం కల్పించడంతోసహా మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది.
జమ్ముకశ్మీర్ను మరోసారి ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఇటీవల కిష్టార్ జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి (Cloudburst) వరదలు ముంచెత్తడంతో 60 మందికి మారణించిన విషయం తెలిసిందే. తాజాగా కథువా జిల్లా జంగ్లోటే సమీపంలోని
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం కేంద్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త చెప్పారు. యూనిఫైడ్ పింఛను పథకం (యూపీఎస్) పరిధిలో ఉన్నవారికి పాత పింఛను పథకం (ఓపీఎస్) ప్రకారం లభించే పదవీ విరమణ, మరణానంతర పరిహార
Bharat Forecast System | వాతావరణ ముందస్తు సమాచారం పక్కాగా చెప్పేలా అందుబాటులోకి మరో వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. భారత ఫోర్కాస్ట్ సిస్టమ్ని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ జాతికి అంకితం చేశారు. ముందస్తు సమాచారం మరి�
Spadex Docking | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) మరో ఘనత సాధించింది. PSLV-C60/SpaDeX మిషన్లో భాగంగా రెండో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది.
భారత్కు చెందిన వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసి ప్రయాణానికి రంగం సిద్ధమైంది. ఆక్సియమ్-4 మిషన్లో భాగంగా ఆయన వచ్చేనెల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనించనున్నారు. భారత్కు చెందిన ప్రముఖ వ్యోమగామి ర�