స్పేడెక్స్ శాటిలైట్ల డీ-డాకింగ్(విడదీత) గురువారం విజయవంతంగా జరిగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్లో ట్వీట్ చేశారు. దీని ద్వారా చంద్రుడిపై భవిష్యత్తు పరిశోధనలకు(చంద్రయాన్-
Union Minister Jitendra Singh: పదేళ్లలో భారత అణుశక్తి సామర్థ్యం రెండింతలు అయినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ పదేళ్లలో 4780 మెగావాట్ల నుంచి 8081 మెగావాట్లకు అటాక్ పవర్ కెపా�
Devender Rana: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోదరుడు, జమ్మూకశ్మీర్లోని నగరోటా ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ రాణా ఇవాళ మృతిచెందారు. హర్యానాలోని ఫరీదాబాద్ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.
Jitendra Singh | యూపీఎస్సీ చైర్మన్కు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం లేఖ రాశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ (Lateral Entry)కి సంబంధించి జారీ చేసిన ప్రకటనలను రద్దు చేయాలని యూపీఎస్సీని కోరారు. లేటరల్ ఎంట్రీ ద్వారా ప్ర�
2040 నాటికి భారత అంతరిక్ష ఆర్ధిక వ్యవస్ధ (Space Economy) ఏకంగా రూ.3.2 లక్షల కోట్లకు ఎదుగుతుందని అప్పటికి శాస్త్రవేత్తలకు కూడా మెరుగైన పని వాతావరణం నెలకొంటుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక, అణు ఇంధన, అం
జ్ఞానవాపి కేసులో హిందువుల తరఫున దాఖలు చేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్టు పిటిషనర్ వెల్లడించారు. పిటిషనర్లలో ఒకరైన విశ్వ వేదిక సనాతన సంఘం అధ్యక్షుడు జితేంద్రసింగ్ విసెన్ ఈ మేరకు ఆదివారం తెలి�
Government Jobs: దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రైల్వేశాఖలో 2.93 లక్షలు ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పార్లమెంట్కు రాసి ఇచ్చిన లిఖితపూర్వక సమాధాన�
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆరుగురికి కీర్తిచక్ర, 15 మందికి శౌర్యచక్ర, 412 మందికి గ్యాలంటరీ అవార్డులను ప్రకటించింది. అశోక్ చక్ర తర్వాత రెండో అత్యున్నత పీస్టైమ్ గ్యాలంటరీ పురస్క
Jitendra Singh | రాబోయే ఐదేళ్లలో వంద భూకంప అబ్జర్వేటరీలు : కేంద్రమంత్రి | రాబోయే ఐదేళ్లలో దేశంలో 100 భూకంప అబ్జర్వేటరీలు నిర్వహించనున్నామని, ఈ ఏడాది చివరి నాటికి 35 ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఎర్త్ సైన్స్ మినిస్టర�
Delta variant | దేశవ్యాప్తంగా 70 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో రెండు కేసులను తెలంగాణాలో కనుగొన్నట్లు పేర్కొంది.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కరాళ నృత్యం కొనసాగుతన్నది. సామాన్యులేగాక పలువురు సినీ, రాజకీయరంగ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారినపడి విలవిల్లాడుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వంలో ఈశాన్య ప్రాంత