GHMC : హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) కీలక ప్రకటన చేసింది. వార్డుల సంఖ్యను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఉన్న వార్డుల సంఖ్య 150 కాగా వీటిని రెండింతలు చేస్తున్నట్టు సోమవారం జీహెచ్ఎంస�
GHMC : హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) విస్తరణకు సంబంధించిన రెండు కీలక ఆర్డినెన్స్లకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ( Jishnu Dev Varma) ఆమోదం తెలిపారు. తెలంగాణ క్యాబినెట్ నవంబర్ 25న ఆమోదించిన మున్సిపల్ చట్ట సవరణ, వి�
జాతీయ స్థాయి పోటీల ద్వారానే దేశ సమైక్యత పెరుగుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. మంగళవారం రాష్ట్ర పోలీసు అకాడమీలో ఆలిండియా ప్రిజన్స్ 7వ డ్యూటీ మీట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు
తెలంగాణ రాష్ట్రం పేరుతో ఏరాటైన తెలంగాణ విశ్వవిద్యాలయానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని గవర్నర్ విష్ణుదేవ్ వర్మ అన్నారు. ఈ విశ్వవిద్యాలయం సాధించిన విజయాలు, విశేషమైన ప్రగతిపూర్వకమైన సంఘటనలు
కాకతీయ విశ్వవిద్యాలయం 23వ స్నాతకోత్సవ వేడుకలు సోమవారం సంబురంగా జరిగాయి. కేయూ ఆడి టోరియంలో నిర్వహించిన ఈ కార్య క్రమానికి యూనివర్సిటీ చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు శాంతిస్వరూప్ భట్నాగర్�
ఐటీ ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చిన దాసోజు శ్రవణ్కుమార్ పేరును గవర్నర్ కోటా కింద బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేస్తే గవర్నర్ తమిళిసైకి శ్రవణ్లో రాజకీయ నాయకుడు కనిపించారు.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ), లోకాయుక్తల నూతన పాలకవర్గం నియామకం నిబంధనల ప్రకారం జరగలేదని సామాజిక కార్యకర్తలు బుర్ర శ్రీనివాస్, గుడిచుట్టు రామనాథం ఆరోపించారు. ప్రభుత్వం పంపించిన ఈ ఫైల్ను తి
TG Assembly | తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ.. సంక్షేమం, సామాజిక న్యాయానికి ఈ ప్రభుత్వం కట్ట�
ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్టు సీఈవో సుదర్శన్రెడ్డి మంగళవారం తెలిపారు. ఉత్సవాలకు హాజరు కావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఆహ్వానం పలికారు.
TG Governor | తెలంగాణ గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ 2024 అవార్డులను సోమవారం ప్రకటించారు. ఎక్సలెన్స్ అవార్డుకు ఎనిమిది మంది ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను గణతంత్ర