తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్గా నియమితులు కావడంపై త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత జిష్ణు దేవ్ వర్మ స్పందించారు. అగర్తలాలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ గవర్నర్గా నియమించడంపై ఆశ్చర్యం వ్యక్తం చ�
రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు రాజ్భవన్ సిబ్బంది సోమవారం ఘనంగా వీడ్కోలు పలికింది. అంతకుముందు సీఎం రేవంత్రెడ్డి గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపిక అందజేసి శాలువాతో సన్మానిం�