ఆభరణాల ఎగుమతులు భారీగా పుంజుకుంటున్నాయి. జూలై నెలలో 2,178.24 మిలియన్ డాలర్ల (రూ.18,756.28 కోట్లు) విలువైన జెమ్, జ్యూవెల్లరీలు ఇతర దేశాలకు ఎగుమతి అ య్యాయని జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్
బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. సందర్భానికి అనుగుణంగా రకరకాల ఆభరణాలు అలంకరించుకోవాలనే అతివల ఆశ ఆశగానే మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో ఆధునిక మహిళలు బంగారం, వెండి వంటి ఖరీదైన లోహాల జోలికి పోకుండా అ
విలువైన ఆస్తి పత్రాలు, బంగారు నగలు, డబ్బు వంటి వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరిస్తే సురక్షితంగా ఉంటాయని మనం భావిస్తాం. కానీ హిమాచల్ ప్రదేశ్ వరదల్లో రాష్ట్ర సహకార బ్యాంక్ వరద నీటిలో మునిగిపోవడంతో ఖాతాద
Bank Buried In Water | హిమాచల్ ప్రదేశ్ను వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సహకార బ్యాంకు నీట మునిగింది. లక్షల్లో నగదు, లాకర్లలో దాచిన నగలు, విలువైన పత్రాలు పాడైనట్లు భావిస్తున్నారు. దీంతో కోట్లలో నష్టం జరిగినట
Monkey Snatches Bag With Jewellery | సుమారు రూ.20 లక్షల విలువైన నగలు ఉన్న బ్యాగ్ను ఒక వ్యక్తి నుంచి కోతి లాక్కెళ్లింది. ఆ బ్యాగ్ను కోతి నుంచి తిరిగి తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఆ వ్యక్తి పోలీసుల స
Constable Steals Cash, Jewellery | పోలీస్ కానిస్టేబుల్ ఏకంగా పోలీస్ కార్యాలయానికి కన్నం వేశాడు. స్పెషల్ సెల్ నుంచి రూ.51 లక్షల నగదు, నగలను చోరీ చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆ పోలీస్ కానిస్టేబుల�
ఈవెంట్ ఏదైనా స్టార్లా వెలిగిపోవాలని కోరుకోని అమ్మాయి ఉండదు. నగలూ దుస్తులనూ అందుకు తగ్గట్టే ఎంపిక చేసుకుంటారు కూడా. ముఖ్యంగా ఆభరణాలు జిగేల్మంటూ ఆకర్షణీయంగా కనిపించేందుకు రకరకాల రాళ్లు పొదిగినవి ధరిస�
ఫ్యాషన్ ప్రపంచంలో భారతదేశానికి చెందిన సంప్రదాయ దుస్తులు, నగలు ఎప్పుడూ ప్రత్యేకమే! మగువల మేనిపై మెరిసిపోయే ఆభరణాలకు మనదేశమే పుట్టినిల్లు. సంక్లిష్టమైన కళానైపుణ్యంతో రూపొందిన జడావు ఆభరణాలకు పూర్వం ఉన్�
Bride Vanishes With Jewellery | పెళ్లికి నిమిషాల ముందు లక్షల విలువైన బంగారు నగలతో వధువు పరారైంది. ఆమె కోసం వెతికిన వరుడు, అతడి కుటుంబం చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ మహిళ దొంగ అని తెలిసి వారు షాక్ అయ్యారు.
ఆభరణాలు ఎంచుకోవడంలో అతివల అభిరుచులే వేరు. ఒక్కొక్కరూ ఒక్కోరకాన్ని ఇష్టపడతారు. సందర్భాన్ని బట్టి నచ్చిన వాటిని అలంకరించుకుంటారు. అయితే, పెళ్లి లాంటి వేడుకల్లో మాత్రం.. సంప్రదాయ నగలకే ‘జై’ కొడతారు.
Maharashtra Assembly Elections: మహారాష్ట్రలో ఎన్నికల సంఘం అధికారులు కారులో ఉన్న 24 కోట్ల ఖరీదైన వజ్రాలు, బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. సుపా టోల్ప్లాజా వద్ద గురువారం ఉదయం ఆ కారును తనిఖీ చేశారు.