జేఈఈ మెయిన్ 2025 పేపర్ 2ఏ(బీఆర్క్), పేపర్ 2బీ(బీ ప్లానింగ్) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. ఏప్రిల్ సెషన్లో పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ స్కోర్లు, అఖిల భారత ర్యాం�
జేఈఈ మెయిన్ ఫలితాల విడుదలలో గందరగోళం నెలకొంది. సెషన్ 2 ఫైనల్ కీని గురువారం విడుదల చేసిన ఎన్టీఏ.. కొద్దిసేపటికే ఉపసంహరించుకుంది. ఇందుకు కారణాలను వెల్లడించలేదు. రాత్రి 10 దాటినా ఫలితాలు విడుదల చేయకపోవడంత�
జేఈఈ మెయిన్ (JEE Main) సెషన్ 2 ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (NTA) గురువారం విడుదల చేయనుంది. బీటెక్, బీఈ ప్రవేశాలకు పరీక్ష ఫైనల్ కీని కూడా అందుబాటులో ఉంచనుంది. అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.inలో పరీక్షలు రాసిన విద్యార
జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. తెలంగాణ విద్యార్థి బనిబ్రత మజీ 300లకు 300 మార్కులతో సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 14 మంది విద్యార్థులు 300 మార్కులు సాధించగా, తెలంగాణ నుంచి ఒకే ఒక్క విద్యార్థి బ
జేఈఈ మెయిన్ సెషన్ 1ని మంగళవారం నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో పరీక్షలకు హాజరు కావాల్సిన అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక �
జేఈఈ మెయిన్ సెషన్-1 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతున్నది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా కేవలం 5.1 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
జేఈఈ మెయిన్ పరీక్ష విధానంలో కీలక మార్పు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) గురువారం ప్రకటించింది. ఇక నుంచి సెక్షన్ బీలో ఆప్షనల్ ప్రశ్నలు ఉండవని పేర్కొన్నది.
బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2 (JEE Main) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. రెండు విభాగాల్లో ఇద్దరు చొప్పున విద్యార్థులు 100 పర్సంటైల్ సాధ
జేఈఈ మెయిన్ -2 పరీక్షలు ఈ నెల 4 నుంచి ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా 291 నగరాల్లో, 544 సెంటర్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ నెల 12 వరకు జరిగే ఈ పరీక్షలకు మొత్తం 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
జేఈఈ మెయిన్ (JEE Main) రెండో సెషన్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు (Admit Card) మరో రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. ఏప్రిల్ 1న అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేయనున్నట్లు తెలుస్తున�