JEE Main | దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీలు అందించే ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2023 తొలిసెషన్ పరీక్షల షెడ్యూల్ మారింది.
దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్ - 2023) నోటిఫికేషన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్స�
ఐఐటీలు, ఎన్ఐటీలో చేరేందుకు జేఈఈ మెయిన్ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి.
జాతీయ స్థాయిలో ర్యాంకులు కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 8 : ఐఐటీ-జేఈఈ మెయిన్ 2022 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థుల హవా కొనసాగింది. వివిధ క్యాటగిరీల్లో జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధిం చి, సత్తాచాటారు. విద్యార�
JEE Main | జేఈఈ మెయిన్ జులై సెషన్ పేపర్-1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. జాతీయ స్థాయిలో మొత్తం 24 మంది విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించారు.
JEE Main | ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ జులై సెషన్కు (సెషన్-2) సంబంధించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. సెషన్-2 స్కోర్ కార్డులను
జేఈఈ మెయిన్ పరీక్షలో సర్వర్డౌన్ సమాచారమివ్వని ఎన్టీఏ అధికారులు పరీక్ష నిర్వహణపై స్పష్టత శూన్యం విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన హైదరాబాద్/ దుండిగల్, జూలై 29 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ పరీక్షల న�
ఆర్మూర్ నుంచి నిజామాబాద్కు మార్చిన ఎన్టీఏ జేఈఈ మెయిన్ నిర్వహణలో గందరగోళం హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): పరీక్షల నిర్వహణలో వరుసగా ఫెయిల్ అవుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. సోమవారం జేఈ�
న్యూఢిల్లీ : రెండోవిడత జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ను (JEE)ను ఎన్టీఏ వాయిదా వేసింది. వాస్తవానికి పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. ఈ నెల 25 నుంచి నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
JEE Main | జేఈఈ మెయిన్ (JEE Main) మొదటి విడుత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాలను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్