దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) పరీక్ష తేదీని ఐఐటీ మద్రాస్ (IIT Madras) ప్రకటించింది. వచ్చే ఏడాది మే 26న రెండు సెషన్లలో పరీక్షను నిర�
JEE Syllabus | జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ను గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. దీంతోపాటు పరీక్ష సిలబస్ను కూడా ప్రకటించింది. ఈసారి సిలబస్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకొన్నది. ఫిజిక్స్, కెమ�
దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE Main- 2024) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం (నవంబర్ 1న)�
జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానున్నది. దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఈ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానున్నది.
JoSAA | ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీ తదితర కేంద్ర ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ లేదా బీఈ తదితర కోర్సుల్లో అడ్మిషన్లకు తొలి విడుత సీట్ల కేటాయింపు ప్రారంభమైంది.
JEE Advanced | జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ జరిగింది. సికింద్రాబాద్లోని ఎస్వీఐటీ సెంటర్లో పరీక్షకు హాజరైన ఓ విద్యార్థి వాట్సాప్ ద్వారా సమాధానాలను తన స్నేహితులకు పంపించాడు. ఈ క్రమంలో అడ�
జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ గురుకుల ఇంటర్ విద్యార్థులు సత్తా చాటారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 1,189 మంది విద్యార్థులు పరీక్షలో అర్హత సాధించారు. రాష్ట్రంలోని గురుకుల సెంటర్ ఆఫ�
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్-2023 సెషన్-2 (JEE Main Session- 2) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 6 నుంచి 15 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్ట
సీయూఈటీ-యూజీ, జేఈఈ మెయిన్ పరీక్షల సిలబస్లో ఎలాంటి మార్పూ లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టంచేసింది. 10, 11, 12వ తరగతుల పాఠ్యపుస్తకాల్లో ఎన్సీఈఆర్టీ పలు మార్పులు చేసిన నేపథ్యంతో ఈ విషయాన్ని వెల్లడించ�
JEE Main | జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) -2 పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఐఐటీలు, ఎన్ఐటీ లు సహా ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల�
JEE Main | దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీలు అందించే ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2023 తొలిసెషన్ పరీక్షల షెడ్యూల్ మారింది.