దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ ప్రకటన సుమారు మూడు నెలల ఆలస్యంగా విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 31 ఎన్ఐటీలు, ఐఐఐటీలులతోపాటు కేంద్ర ప్రభుత్వ న�
JEE Main | జేఈఈ మెయిన్ (JEE Main) మొదటి సెషన్ పరీక్ష తేదీలను ఎన్టీఏ రీ షెడ్యూల్ చేసింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 16 నుంచి 21 మధ్య జేఈఈ పరీక్ష జరగాల్సి ఉన్నది.
2023లో స్వల్ప మార్పులు అదనంగా కొన్ని పాఠ్యాంశాలు హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): జేఈఈ అడ్వాన్స్డ్లో సిలబస్లో స్వల్పమార్పులు చేశారు. జేఈఈ మెయిన్లో ఉన్న పాఠ్యాంశాలను అడ్వాన్స్డ్లోనూ చేర్చా రు. �
తెలంగాణ నుంచి హాజరుకానున్న 14 వేల మంది హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఆదివారం జరగనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఉదయం
దేశంలో ఇంజినీరింగ్ విద్యకు ఐఐటీలు మేటి సంస్థలుగా పేరుగాంచాయి. వీటిలో సీటు సంపాదించడానికి హైస్కూల్ స్థాయి నుంచే లక్షలాదిమంది విద్యార్థులు శ్రమిస్తుంటారు. ఈ పరీక్ష ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పరీక�
జేఈఈలో తెలంగాణ జైత్రయాత్ర మెయిన్లో ఏడుగురికి 100 పర్సంటైల్ దేశవ్యాప్తంగా 44 మందికి 100 పర్సంటైల్ 18 మందికి నేషనల్ ఫస్ట్ ర్యాంకు 21 వరకు అడ్వాన్స్డ్ దరఖాస్తులు వచ్చే నెల 3న పరీక్ష: ఎన్టీఏ వెల్లడి హైదరాబాద�
జేఈఈ మెయిన్ | బీఈ, బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ ర్యాంకులు నేడు వెలువడే అవకాశం ఉంది. నాలుగో విడుత పర్సంటైల్తోపాటు తుది ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ట�
జేఈఈ అడ్వాన్స్డ్ | దేశంలో అత్యున్నత ఇంజినీరింగ్ విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. శనివారం నుంచి ప్రారంభంకావాల్సిన
కటాఫ్ 90 పర్సంటైల్ పైనే ఉండొచ్చు శనివారం నుంచి అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: జేఈఈ మెయిన్ నాలుగు సెషన్ల పరీక్షలు ముగిశాయి. చివరి సెషన్ ఆన్సర్ కీని ఎన్టీఏ ఇప్పటికే విడుదల చేస
జేఈఈ మెయిన్ | జేఈఈ మెయిన్ చివరి, నాలుగో విడత పరీక్షలు నేటి నుంచి జరగనున్నాయి. బీఈ, బీటెక్, బీఆర్క్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఈనెల 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జరుగనుంది.
జేఈఈ మెయిన్| జేఈఈ మెయిన్ చివరిదైన నాలుగో సెషన్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. నాలుగో విడుత పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అడ్మిట్ కార్డులను అధికా