JEE Main | జేఈఈ మెయిన్ (JEE Main) మొదటి విడుత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాలను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్
JEE main | దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్ఐటీల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే జేఈఈ మెయిన్ (JEE main) మొదటి విడుత పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం నుంచి ఈ నెల 29 వరకు నేషనల్ టె�
JEE Main | దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థలైన ఎన్ఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్ష షెడ్యూల్ మారింది. మొదటి సెషన్ జూన్కి, రెండో సెషన్ జూలైకి వాయిదా పడింది.
దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కల్పనకు నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main) దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఆసక్తి కలిగి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు
దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ ప్రకటన సుమారు మూడు నెలల ఆలస్యంగా విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 31 ఎన్ఐటీలు, ఐఐఐటీలులతోపాటు కేంద్ర ప్రభుత్వ న�
JEE Main | జేఈఈ మెయిన్ (JEE Main) మొదటి సెషన్ పరీక్ష తేదీలను ఎన్టీఏ రీ షెడ్యూల్ చేసింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 16 నుంచి 21 మధ్య జేఈఈ పరీక్ష జరగాల్సి ఉన్నది.
2023లో స్వల్ప మార్పులు అదనంగా కొన్ని పాఠ్యాంశాలు హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): జేఈఈ అడ్వాన్స్డ్లో సిలబస్లో స్వల్పమార్పులు చేశారు. జేఈఈ మెయిన్లో ఉన్న పాఠ్యాంశాలను అడ్వాన్స్డ్లోనూ చేర్చా రు. �
తెలంగాణ నుంచి హాజరుకానున్న 14 వేల మంది హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఆదివారం జరగనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఉదయం
దేశంలో ఇంజినీరింగ్ విద్యకు ఐఐటీలు మేటి సంస్థలుగా పేరుగాంచాయి. వీటిలో సీటు సంపాదించడానికి హైస్కూల్ స్థాయి నుంచే లక్షలాదిమంది విద్యార్థులు శ్రమిస్తుంటారు. ఈ పరీక్ష ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పరీక�
జేఈఈలో తెలంగాణ జైత్రయాత్ర మెయిన్లో ఏడుగురికి 100 పర్సంటైల్ దేశవ్యాప్తంగా 44 మందికి 100 పర్సంటైల్ 18 మందికి నేషనల్ ఫస్ట్ ర్యాంకు 21 వరకు అడ్వాన్స్డ్ దరఖాస్తులు వచ్చే నెల 3న పరీక్ష: ఎన్టీఏ వెల్లడి హైదరాబాద�