హైదరాబాద్కు చెందిన కవలలు బని బ్రాతా, బిదిషా మాజీ ఎన్నడూ పాఠశాలకు వెళ్లకుండానే విద్యలో సత్తా చాటారు. దేశంలోనే అత్యంత కఠిన ప్రవేశ పరీక్షలైన జేఈఈ అడ్వాన్స్డ్, నీట్లో ఒకే ఏడాది ఉత్తీర్ణులై అత్యుత్తమ ర్య
JEE Advanced | జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర గౌలిదొడ్డి కళాశాల విద్యార్దులు ఘన విజయం సాధించారు. 80 మంది విద్యార్దులు పరీక్షకు హాజరవ్వగా 21 మంది విద్యార్దులు డైరెక్ట్ ర్యాంకులు, 19 మంది విద్యా�
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో (JEE Advanced Results) ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులు సత్తాచాటారు. కేటగిరీ వారి ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులిద్దరు టాపర్లుగా నిలిచారు. ఈడబ్ల్యూఎస్ ఆలిండియా ట�
దేశంలోని ప్రతిష్ఠాత్మక 23 ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్-2025 (JEE Advanced) ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. జూన్ 2న
దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పేపర్-2 కఠినంగా ఉన్నదని విద్యారంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పేపర్-1తో పోల్చితే పేపర్-2లో ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. మ్యాథమెటి�
జేఈఈ మెయిన్ (JEE Main) సెషన్ 2 ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (NTA) గురువారం విడుదల చేయనుంది. బీటెక్, బీఈ ప్రవేశాలకు పరీక్ష ఫైనల్ కీని కూడా అందుబాటులో ఉంచనుంది. అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.inలో పరీక్షలు రాసిన విద్యార
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో నాలుగేండ్ల బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షను జాతీయంగా 2025 మే 18న నిర్వహించనున్నట్టు ఐఐటీ కాన్పూ
జేఈఈ అడ్వాన్స్డ్ విషయంలో జాయింట్ అడ్మిషన్స్బోర్డు(జాబ్) యూటర్న్ తీసుకుంది. రెండు వారాల క్రితం మూడుసార్లు రాసే అవకాశం ఇచ్చిన జాబ్బోర్డు తాజాగా రెండుసార్లకు కుదించింది.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. టాప్ -10 ర్యాంకుల్లో మూడు రాష్ట్ర విద్యార్థులే కైవసం చేసుకున్నారు. హైదరాబాద్ విద్యార్థి బీ సందేశ్ ఆలిండియా మూడోర్యాంకుతో అదరగొట్టాడు. ఇ�
ప్రతిష్ఠాత్మక ఐఐటీ ల్లో బీటెక్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ -2024కు దరఖాస్తు నమోదు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభంకానున్నది.
జేఈఈ అడ్వాన్స్కు 2021-2022 సెప్టెంబర్ 21కి ముందు ఇంటర్ రాసినవారు అర్హులు కాదని ప్రకటించడం తెలుగు రాష్ర్టాల విద్యార్థులకు తీరని అన్యాయాన్ని తలపెట్టడమే అవుతుందని కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు పాపని నాగరాజు
ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలనుకొనే విద్యార్థులు ఈ ఏడాది కాస్త శ్రమించాల్సిందే. ఎందుకంటే, జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్లో మార్పులేకపోవడమే కారణంగా చెప్పవచ్చు. అయితే, జేఈఈ మెయిన్ సిలబస్ మాత్రం కాస్త కుదించార