హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ప్రాథమిక ‘కీ’ విడుదలయ్యింది. పేపర్-1, పేపర్-2 ప్రాథమిక కీలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. విద్యార్థులు మంగళవారం సాయంత్రం ఐదు గంటల వరకు వెబ్సైట్లో అభ్యంతరాలు వ్యక్తపరచవచ్చు.
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : డీఈఈసెట్ పరీక్ష కీ విడుదలయ్యింది. పాటు రెస్పాన్స్షీట్లను https://deecet.cdse. telangana.gov.in. వెబ్సైట్లో పొందుపరిచినట్టు కన్వీనర్ రమేశ్ తెలిపారు. ‘కీ’పై అభ్యంతరాలుంటే మంగళవారం సాయంత్రం ఐదు గంటల్లోపు తెలియజేయాలని పేర్కొన్నారు.