గణితం కాస్త కఠినం .. ముగిసిన జేఈఈ అడ్వాన్స్డ్ సెప్టెంబర్ 11న ఫలితాలు .. 12 నుంచి జోసా కౌన్సెలింగ్ హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రెన్�
JEE Advanced | ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష దేశవ్యాప్తంగా నేడు జరుగనుంది. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30
హైదరాబాద్ : జేఈఈ మెయిన్ (సెషన్ -2) దరఖాస్తులకు షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం విడుదల చేసింది. జూన్ 1వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 30న రాత్రి 9 గంటల వరకు దరఖా�
2020, 21లో హాజరుకానివారికి చాన్స్ ఈ ఏడాది హాజరయ్యేందుకు అనుమతి కరోనా నేపథ్యంలో జేఏబీ సడలింపు న్యూఢిల్లీ, డిసెంబర్ 31: కరోనా నేపథ్యంలో 2020, 2021లో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయలేకపోయిన అర్హులైన విద్యార్థులకు జాయ�
జేఈఈ అడ్వాన్స్డ్లో మెరిసిన మన విద్యార్థి జనరల్- ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీలో ఫస్ట్ర్యాంకు ఓవరాల్గా టాప్ ర్యాంకు సాధించిన మృదుల్ 360కి 348 మార్కులతో సరికొత్త రికార్డు బాలికల్లో కావ్యా చోప్రాకు మొదటి ర్�
JEE Advanced | దేశం మొత్తం ఎదురు చూస్తున్న జేఈఈ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ ఖరగ్పూర్ విడుదల చేసిన ఈ ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఢిల్లీ ఐఐటీకి చెందిన మృదుల్ అగర్వాల్
Jee Advanced | ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అడ్వాన్స్డ్ పరీక్ష మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. దేశంలోని 23 ఐఐటీల్లో సుమారు 16,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
జేఈఈ మెయిన్ | బీఈ, బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ ర్యాంకులు నేడు వెలువడే అవకాశం ఉంది. నాలుగో విడుత పర్సంటైల్తోపాటు తుది ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ట�
జేఈఈ అడ్వాన్స్డ్ | దేశంలో అత్యున్నత ఇంజినీరింగ్ విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. శనివారం నుంచి ప్రారంభంకావాల్సిన
న్యూఢిల్లీ, జూలై 26: జేఈఈ-అడ్వాన్స్డ్ను అక్టోబర్ 3న నిర్వహిస్తామని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం తెలిపారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ పరీక్షను నిర్వహిస్తామని ప్రధాన్ ట్విటర్లో పేర�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ‘జేఈఈ అడ్వాన్స్-2021’ పరీక్షను వాయిదా వేసే సూచనలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం జూలై 3వ తేదీన ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా ప్రభావం, పర�