జేఈఈ అడ్వాన్స్డ్ | దేశంలో అత్యున్నత ఇంజినీరింగ్ విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. శనివారం నుంచి ప్రారంభంకావాల్సిన
న్యూఢిల్లీ, జూలై 26: జేఈఈ-అడ్వాన్స్డ్ను అక్టోబర్ 3న నిర్వహిస్తామని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం తెలిపారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ పరీక్షను నిర్వహిస్తామని ప్రధాన్ ట్విటర్లో పేర�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ‘జేఈఈ అడ్వాన్స్-2021’ పరీక్షను వాయిదా వేసే సూచనలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం జూలై 3వ తేదీన ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా ప్రభావం, పర�