ప్రభుత్వం గోశాలకు తీసుకోవాలని భావించిన ఎన్కేపల్లి భూముల వ్యవహారం రోజురోజుకూ ఉద్రిక్తతకు దారి తీస్తున్నది. ప్రభుత్వం ఇస్తామని చెప్పిన పరిహారాన్ని భూబాధితులు ఒప్పుకోకపోవడం.. వారు అడిగిన పరిహారాన్ని సర�
జీహెచ్ఎంసీ, రాంకీ సంస్థ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వృద్ధురాలు మృతిచెందింది. బాగ్ లింగంపల్లికి (Bagh Lingampally) చెందిన రేఖ(60) అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటూ జీవనం సాగిస్తున్నది.
Minor Boy Drives JCB | తవ్వకాలు జరిపే జేసీబీని మైనర్ బాలుడు నడిపాడు. అదుపు కోల్పోవడంతో రోడ్డు పక్కగా పార్క్ చేసిన ఆటోలను ఢీకొట్టాడు. దీంతో పలు ఆటోలతో పాటు బైకులు, కారు ధ్వంసమయ్యాయి. ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు.
Provoked Elephant Charges On JCB | ఒక స్థలంలోకి ప్రవేశించిన ఏనుగును రెచ్చగొట్టేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. జేసీబీతో దానిపై దాడి చేశారు. ఆ ఏనుగు ప్రతిఘటించేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
బీఆర్ఎస్ నేత నిర్మించుకున్న కట్టడం అక్రమమంటూ జేసీబీతో పంచాయతీ అధికారులు తొలగించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలోని బస్టాండ్ సమీపంలో 15 ఏ�
ఎన్నికల వేళ హర్యానాలో జేసీబీలకు అనూహ్య డిమాండ్ ఏర్పడింది. వచ్చే నెలలో జరిగే ఎన్నికల ప్రచారానికి ఇంతవరకు కార్లు, వ్యాన్లు వంటి సంప్రదాయ వాహనాలు వాడిన రాజకీయ పార్టీలు ఇప్పుడు కొత్తగా జేసీబీలపై ముమ్మరం�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో చెరువులో పడిన ఇద్దరితోపాటు ఎడ్లను గొర్రెల కాపరి సాహసం చేసి కాపాడాడు. గ్రామానికి చెందిన పుణ్యపుర్తి ఐలయ్య తన మనువడు అశ్విత్ ఎడ్లబండిపై ఆదివారం సాయంత�
JCB Runs On Railway Tracks | ఒక భారీ జేసీబీ రైల్వే ట్రాక్పై పరుగులు తీసింది. (JCB Runs On Railway Tracks) అదుపు తప్పకుండా రైలు పట్టాలపై వెళ్లింది. ఇది చూసి అక్కడున్న వారంతా నోరెళ్లబెట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అల్లర్ల నేపథ్యంలో హర్యానాలోని నుహ్ జిల్లాలో అక్రమ నిర్మాణాల పేరుతో అధికారులు బుల్డోజర్లతో చేపట్టిన కూల్చివేత డ్రైవ్ మూడో రోజు శనివారం కూడా కొనసాగింది.
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని భీంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. భీంగల్ వద్ద కారుపై ఓ జేసీబీ (JCB) పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.