పండుగతో పాటు వారాంతం కావడంతో ఇంటి నుంచి వెళ్లే క్రమంలో నగరంలోని ట్రాఫిక్ ప్రజలను నరకయాతనలో పడేసింది.. శనివారం రాఖీ పండుగ నేపథ్యంలో అన్నాతమ్ముళ్లను కలుసుకునేందుకు బయలుదేరిన యువతులు, మహిళలకు భారీ ట్రాఫ�
రాజీవ్ రహదారిపై జేబీఎస్ నుంచి శామీర్పేట రింగురోడ్డు వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్(ఫ్లై ఓవర్ బ్రిడ్జి)కి సంబంధించి భూ సేకరణపై అభ్యంతరాల గడువు ముగిసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో జరి�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతులను అడుగడుగునా మోసం చేస్తున్నదని, మోసాలకు ఆ పార్టీ మారుపేరని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్�
సికింద్రాబాద్లోని జేబీఎస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కంటోన్మెంట్ సికింద్రాబాద్ క్లబ్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. గురువారం ఉదయం సికింద్రాబాద్ క్లబ్ వద్ద సిగ్నల్ పడిన సమయంలో రోడ్డ
సంక్రాంతి పండగ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో నగర ప్రజలు సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. ఎంజీబీఎస్, జేబీఎస్, పటాన్చెరువు, మియాపూర్, కూకట్పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో ప్రయ�
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలిక అదృశ్యమైన కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. పెద్దపల్లి నుంచి కరీంనగర్కు రావాల్సిన మైనర్ బాలిక ఈ నెల 27న బొమ్మకల్ ఫ్లై ఓవర్ వద్ద బస్సు దిగి కనిపించకుండా పోయింది.
TSRTC | హైదరాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ను సోమవారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలు తీరు�
హైదరాబాద్-శామీర్పేట మధ్య ప్రయాణం నరకంగా మారిన సంగతి తెలిసిందే. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల ప్రజలు హైదరాబాద్కు వెళ్లాలంటే.. శామీర్పేట ను�
Metro train | మెట్రో రైల్వే ట్రాక్పై యువకుడు హల్చల్ చేశారు. గుర్తుతెలియని యువకుడు సికింద్రాబాద్ వెస్ట్-జేబీఎస్ మార్గంలో రైల్వే ట్రాక్పై నడుచుకుంటూ వెళ్తున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు.
సికింద్రాబాద్ : రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం కుత్బుల్లాపూర్ ఎంన్ రెడ్డికాలనీకి చెందిన జాదవ్ శివ
మారేడ్పల్లి, డిసెంబర్ 15: సికింద్రాబాద్ జేబీఎస్ ప్రాంగణంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేబీ ఫీడింగ్ రూమ్ (చిన్న పిల్లలకు పాలు ఇచ్చే గది)ని బుధవారం పికెట్ డిపొ