ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బొగ్గు ఉత్పత్తి పెరిగితే మరిన్ని ఉద్యోగాలు కరోనా కట్టడిపై ప్రత్యేక దృష్టి సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం భూపా�
సీఎం కేసీఆర్తోనే గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధి ఓయూ జేఏసీ నేత రాజారాంయాదవ్ కమలాపూర్ మండలం అంబాలలో టీఆర్ఎస్కే మద్దతు తెలుపుతున్నట్లు యాదవుల తీర్మానంకమలాపూర్, జూలై 31 : దేశంలో స్వాతంత్య్రం వచ్చిన నాట
రోటరీ క్లబ్ సభ్యులను అభినందించిన కలెక్టర్ కృష్ణఆదిత్యభూపాలపల్లి రూరల్, జూలై 30 : జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో అత్యవసర వైద్య సేవలందించేందుకు ఆధునిక సౌకర్యాలతో కూడిన మోట�
కమలాపూర్ : మండలంలోని శనిగరంలో గురువారం ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్రెడ్డి దిష్టిబొమ్మను దళితులు దహనం చేశారు. గ్రామంలోని చర్చి నుంచి పరకాల -హుజూరాబాద్ నాలుగు లైన్ల రహదారి వరకు మధుసూదన్రెడ్డి దిష�
మూడో విడుత ఫీవర్ సర్వే ప్రారంభంభూపాలపల్లి జిల్లాలో 400 టీమ్లుసమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టిపీహెచ్సీల్లో అందుబాటులో మందులుగతంతో పోలిస్తే తగ్గిన కేసులుఫలితాలిస్తున్న పల్లె, పట్టణ ప్రగతి, మిషన్�
మంత్రి రామన్నకు ఊరూరా ‘పచ్చని’కానుకమహోత్సవంలా ‘ముక్కోటి వృక్షార్చన’లక్షలాది మొక్కలు పాదుకొని పులకించిన పుడమి తల్లిమొక్కలు నాటి స్ఫూర్తినిచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలుఉత్సాహంగా పాల్గొన్న టీఆర్ఎస్ �
‘హరితహారం’తోనే సమృద్ధ్దిగా వర్షాలుభూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిజిల్లా వ్యాప్తంగా మంత్రి జన్మదిన వేడుకలుకేక్ కట్ చేసి సంబురాలుముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటిన నాయకులు, ప్రజ
భూపాలపల్లి రూరల్, జూలై 23: అవయవ దానానికి ముందుకు రావాలని జీవనధాన్ రాష్ట్ర పీఆర్వో తాటి పవన్రెడ్డి అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని మిలీనియం క్వార్టర్స్లో నివసిస్తున్న అయిత హరీశ్(30) ఈనెల14న బ్రెయిన్ డెడ
రూ.2లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మేడిపల్లి సునీతపట్టా పాస్ బుక్ కోసం దివ్యాంగ రైతు నుంచి రూ.3లక్షలు డిమాండ్జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో కలకలంకాటారం, జూలై 22 : ఆన్లైన్లో పట్టా పాస్ బుక్ కోస�
గొర్రెల యూనిట్ వ్యయం పెంపుపైగొల్ల, కురుమల హర్షంమంగపేట/ తాడ్వాయి/ మల్హర్/ గణపురం/ గోవిందరావుపేట/ పలిమెల, జూలై 22 : గొల్ల, కురుమలకు రెండో విడుత గొర్రెల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంపై హర్షం వ్�
కేటీఆర్ పుట్టిన రోజున కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జయశంకర్ భూపాలపల్లి, జూలై 21 (నమస్తేతెలంగాణ) : టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
నేరాల నియంత్రణలో దేశంలోనే ప్రత్యేకంమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుమామునూరు క్యాంపులో స్పోర్ట్స్ డేమంత్రితో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే అరూరి,కరీమాబాద్, జూలై 18: నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు దేశ
జిల్లాలో మండలాల వారీగా దరఖాస్తుల పరిశీలన పూర్తి26 నుంచి పంపిణీకి ప్రభుత్వ నిర్ణయంజారీ కానున్న 3296 కొత్త రేషన్ కార్డులుఆగస్టు నుంచి లబ్ధిదారులకు అందనున్న బియ్యంజయశంకర్ భూపాలపల్లి, జూలై 16 (నమస్తేతెలంగాణ)
ప్రమాదరహిత ఏరియాగా పేరు తీసుకురావాలిడీఎంఎస్ (మైనింగ్) శ్యామ్మిశ్రాభూపాలపల్లి, జూలై 16: ప్రతి సింగరేణి ఉద్యోగి రక్షణ నిబంధనలు పాటించి, నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయాలని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ