సెప్టెంబర్ నెలాఖరు వరకు ఈవీఎం గోదాముల నిర్మాణాలు పూర్తి చేయాలి నాణ్యతా ప్రమాణాలు పాటించాలి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ భూపాలపల్లి టౌన్/ములుగు టౌన్, ఆగస్టు 30: ఈవీఎం గోదాముల నిర్మాణ ప�
ఉనికి కోసమే వారి యాత్రలుబీజేపీ, కాంగ్రెస్ నేతలు పిచ్చిప్రేలాపనలు మానుకోవాలిబండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర అర్థరహితంబ్రిటీష్ పాలనను తలపిస్తున్న బీజేపీ పాలనమీడియా దృష్టిని ఆకర్షించేందుకే రేవంత్రె
మళ్లీ టెండర్లు పిలిచి పునఃప్రారంభించండిఅధికారులను ఆదేశించిన కలెక్టర్ కృష్ణ ఆదిత్యపీహెచ్సీ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశంకాళేశ్వరం, ఆగస్టు 23 : కాళేశ్వరం ఆలయంలో ఇప్పటి వరకు పూర్తికాని రెం�
నమస్తేతెలంగాణ నెట్వర్క్, ఆగస్టు22: ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఆదివారం రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మేర్గు సంతోష్�
భూపాలపల్లి రూరల్/కాటారం, ఆగస్టు 21:జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ మహ్మద్ అబ్దుల
భూపాలపల్లి రూరల్/ ఏటూరునాగారం/ వెంకటాపురం(నూగూరు)/మహదేవపూర్, ఆగస్టు 20: భూపాలపల్లి పట్టణంలో శుక్రవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్గాంధీ 77వ జయంతి నిర్వహించారు. భూపాలపల్లి గణేశ్చౌక్
జిల్లాలో సీజనల్ వ్యాధులపై వైద్యశాఖ అప్రమత్తంవారానికి మూడు రోజులు వైద్య శిబిరాలుజ్వర పీడితుల నుంచి శాంపిల్స్ సేకరణ38మంది మలేరియా బాధితుల గుర్తింపుపలిమెల మండలంలో అత్యధికంగా 6 మలేరియా కేసులు96 గ్రామాల్�
పర్మిషన్ లేకుండా అదనపు ఫ్లోర్లు నిర్మించొద్దు21 రోజుల్లో ఇండ్ల నిర్మాణానికి అనుమతులివ్వాలిఅదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : భూపాలపల్లి మున్సిపల్ పరి�
భక్తులు భాగస్వామ్యం కావాలిఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిభక్తాంజనేయ స్వామి ఆలయ పునర్ నిర్మాణానికి శంకుస్థాపనభూపాలపల్లి టౌన్, ఆగస్టు 18 : భూపాలపల్లి భక్తాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎ