అస్థికలు| జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరిలో వ్యక్తి గల్లంతయ్యాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొందరు తమ బంధువుల అస్థికలను గోదావరిలో కలిపెందుకు వచ్చారు.
ఉన్నత శ్రేణి మున్సిపాలిటీవైపు అడుగులుప్రజలకు మెరుగైన వసతులుకోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్న రాష్ట్ర సర్కారునాలుగు లైన్ల రోడ్లు,సెంట్రల్ లైటింగ్ సిస్టంఇంటిగ్రేటెడ్, మోడల్ మార్కెట్లు, ఇండోర్ స్�
భూపాలపల్లి ఏరియా జీఎం శ్రీనివాసరావుఘనంగా జాతీయ చేనేత దినోత్సవంభూపాలపల్లి, ఆగస్టు 7 : భారతీయులంతా స్వదేశీ వస్తువులనే వాడాలని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ టీ శ్రీనివాసరావు సూచించారు. స్థానిక జీఎం కార�
ఏటూరునాగారంలో ప్రయోగాత్మకంగా నర్సరీ ఏర్పాటు ఖర్చు తక్కువ.. నష్ట నివారణకు దోహదం అతి భారీ వర్షాలు, ఎండలున్నా ఢోకా లేదు ఆసక్తి చూపుతున్న గోదావరి పరీవాహక ప్రాంత రైతులు నర్సరీతో సుమారు 40 మందికి ఉపాధి ఏటూరునాగ
వరంగల్, ఆగస్టు5 : వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా జరిగాయి. అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పలుచోట్ల అన్నదానాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్�
కటకటాల్లోకి ఆర్మీ మాజీ ఉద్యోగి వివాహేతర సంబంధం.. ఆపై మహిళ హత్య ఉద్యోగంపోయి.. దొంగగా మారిన మహేశ్ అరెస్టు చేసిన పోలీసులు బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం వివరాలు వెల్లడించిన జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివా�
తగ్గనున్న పెట్టుబడి ఖర్చు పెరుగనున్న భూసారం పంట దిగుబడి అధికం మొగ్గుచూపుతున్న రైతాంగం రసాయన ఎరువులతో పర్యావరణంపై ప్రభావం భూపాలపల్లి టౌన్, ఆగస్టు 3: కొన్నేళ్లుగా అధిక దిగుబడి కోసం రైతులు విచక్షణారహితం�
ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బొగ్గు ఉత్పత్తి పెరిగితే మరిన్ని ఉద్యోగాలు కరోనా కట్టడిపై ప్రత్యేక దృష్టి సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం భూపా�
సీఎం కేసీఆర్తోనే గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధి ఓయూ జేఏసీ నేత రాజారాంయాదవ్ కమలాపూర్ మండలం అంబాలలో టీఆర్ఎస్కే మద్దతు తెలుపుతున్నట్లు యాదవుల తీర్మానంకమలాపూర్, జూలై 31 : దేశంలో స్వాతంత్య్రం వచ్చిన నాట
రోటరీ క్లబ్ సభ్యులను అభినందించిన కలెక్టర్ కృష్ణఆదిత్యభూపాలపల్లి రూరల్, జూలై 30 : జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో అత్యవసర వైద్య సేవలందించేందుకు ఆధునిక సౌకర్యాలతో కూడిన మోట�
కమలాపూర్ : మండలంలోని శనిగరంలో గురువారం ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్రెడ్డి దిష్టిబొమ్మను దళితులు దహనం చేశారు. గ్రామంలోని చర్చి నుంచి పరకాల -హుజూరాబాద్ నాలుగు లైన్ల రహదారి వరకు మధుసూదన్రెడ్డి దిష�
మూడో విడుత ఫీవర్ సర్వే ప్రారంభంభూపాలపల్లి జిల్లాలో 400 టీమ్లుసమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టిపీహెచ్సీల్లో అందుబాటులో మందులుగతంతో పోలిస్తే తగ్గిన కేసులుఫలితాలిస్తున్న పల్లె, పట్టణ ప్రగతి, మిషన్�
మంత్రి రామన్నకు ఊరూరా ‘పచ్చని’కానుకమహోత్సవంలా ‘ముక్కోటి వృక్షార్చన’లక్షలాది మొక్కలు పాదుకొని పులకించిన పుడమి తల్లిమొక్కలు నాటి స్ఫూర్తినిచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలుఉత్సాహంగా పాల్గొన్న టీఆర్ఎస్ �