లింగాలఘనపురం, డిసెంబర్ 15 : మండలంలోని జీడికల్ వీరాచల సీతారామచంద్రస్వామి ఆలయానికి హుండీల లెక్కింపుతోపాటు కొబ్బరికాయల వేలం ద్వారా రూ.3.68 లక్షల ఆదాయం సమకూరింది. దీనికి సంబంధించిన వివరాలను ఆలయ ఈవో శేషుభారతి
సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి రాకఅదేరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఓపెన్ఏర్పాట్లుచేస్తున్న అధికార యంత్రాంగంజనగామ, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ పర్యటన ఖరారైంది. ఈ
సుబేదారి/నల్లబెల్లి, డిసెంబర్ 15 : ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్, వివిధ కారణాలతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి అండగా నిలిచింది. ఈ మేరకు హైదరాబాద్లోని కార్యాలయంలో త
తాడ్వాయి, డిసెంబర్15 : మండలంలోని దామరవాయి సమీపంలోని సూరగొండయ్యగుట్టపై ఉన్న ఆదిమానవుడి గుహలు ( రాకాసి గుహలు)ను బుధవారం కలెక్టర్ కృష్ణ ఆదిత్య, వరంగల్ సీపీ తరుణ్జోషి కుటుంబ సమేతంగా సందర్శంచారు. ఈ సందర్భం�
వాటి భద్రత కోసమే గోడౌన్ల నిర్మాణం.. రాష్ట్ర వ్యాప్తంగా 20 పూర్తి నారాయణపేట, కామారెడ్డిలో ఈ నెలాఖరుకు పూర్తి చేస్తాం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్గోయల్ జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 12(నమస్తేతెలం
మూడోరోజూ విధులకు గైర్హాజరైన కార్మికులు స్తంభించిన బొగ్గు ఉత్పత్తి, రవాణా మూడురోజుల్లో 47,445 టన్నుల ఉత్పత్తికి విఘాతం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా పాల్గొని సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే గండ్ర వ
లింగాలఘనపురం, డిసెంబర్ 11 : దేశంలోఎక్కడాలేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడి యం శ్రీహరి అన్నారు. అన్నిరంగాల్లో అభివృద్ధి చే
రోడ్ల వెంట వృక్షాల కోసం జనం రాకపలు రాష్ర్టాల నుంచి కుటుంబాల క్యూబంక ఉన్న కొమ్మల సేకరణ కోసం పోటీరాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు..పలు రంగుల తయారీలో కీలకంహనుమకొండ సబర్బన్, డిసెంబర్ 11 : వందల ఏళ్ల క్రితం ఓ చెట్టు �
బ్లాక్ ఫంగస్ రోగులకు డాక్టర్ల విస్తృత సేవలుసీనియర్లు తమ అనుభవాలను విద్యార్థులకు నేర్పించాలికాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ కరుణాకర్రెడ్డికేఎంసీలో ఈఎన్టీ రాష్ట్ర సదస్సుపా�