భక్తుల కొంగుబంగారం మల్లన్న స్వామి13న ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభంఐనవోలు, జనవరి 11 : భక్తుల కొంగుబంగారం ఐనవోలు మల్లన్న స్వామి వారి జాతరకు వేళయింది. ఏటా సంక్రాంతి పండుగ వేళ మూడు రోజుల పాటు సాగే ఉత్సవాలకు ఆల
రేపు లక్ష్మీనారాయణుడి కల్యాణోత్సవంఎడ్లబండ్లపై భారీగా తరలిరానున్న భక్తులుచిట్యాల, జనవరి 11 : మండలంలోని నైన్పాక గ్రామం నాపాక ఆలయంలో బుధవారం గణపతి, పుణ్యహవచన పూజలు, 13న లక్ష్మినారాయణ కల్యాణ బ్రహ్మోత్సవాలు �
–డీఏవో కేఏ గౌస్హైదర్ములుగురూరల్, జనవరి11: దేశంలోని ఇతర రాష్ర్టాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ఆదర్శంగా నిలిచిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కేఏ గౌస్హైదర్ అన్నారు. మంగ�
వర్ధన్నపేట, జనవరి 11: నిరుపేద కుటుంబాల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో వర్ధన్నపేట మండలానికి చెందిన �
హనుమకొండ సిటీ, జనవరి 11 : ఆన్లైన్ ద్వారా విద్యుత్ వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు తెలిపారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్భవన్లో ఆదిలాబాద్
18 ఎకరాల భూమి కబ్జా చేయలేదా? అమెరికా కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నట్లు కోర్టు నిరూపించింది నిజం కాదా? దొడ్డిదారిలో అసోంకు సీఎం అయినవ్ హిమంత బిశ్వశర్మపై ఎమ్మెల్యే గండ్ర ధ్వజం ఇష్టం వచ్చినట్లు మాట్లాడొ�
సుబేదారి, జనవరి 10: హనుమకొండ సుబేదారిలోని రోహిణి హాస్పిటల్ నర్సింగ్ విద్యార్థిని రవళి(19) తుది శ్వాస విడిచింది. ఎల్కతుర్తి మండలం గోపాల్పురం గ్రామానికి చెందిన కాందారపు రవళి మూడు రోజుల క్రితం హంటర్రోడ్డ�
ఉమ్మడి జిల్లాలో రూ.5,849 కోట్ల ‘రైతుబంధు’ నగదు జమపెట్టుబడి సాయం అందజేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేరాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకుంటున్న రైతులుపంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్, జ�
రైతుబంధు అన్నదాతల పాలిట వరంసీఎం కేసీఆర్తోనే గ్రామాలు పచ్చదనంతెలంగాణలోనే రైతులకు ఆత్మగౌరవంఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ జ్యోతిగర్మిళ్లపల్లి నుంచి టేకుమట్ల వరకు భారీ బ�
12 పీహెచ్సీల్లో వ్యాక్సినేషన్ఇప్పటికే 2829 మంది టీనేజర్లుకు టీకాఇందులో మొదటి డోస్ 261, రెండో డోస్ 2568భూపాలపల్లి టౌన్, జనవరి 10: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బూస్టర్ డోస్ (మూడో డోస్ వ్యాక్సిన్) ప్రారంభమై�
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శోభారాణిభిక్షాటన చేస్తున్న ఏడుగురి పట్టివేత.. కుటుంబాలకు కౌన్సెలింగ్పిల్లలను పాఠశాలలో చేర్పించాలని అధికారులకు ఆదేశాలుకృష్ణకాలనీ, జనవరి 10 : బాలలతో భిక్ష�
ఉదయం 7 గంటల రిజర్వేషన్30 మంది ఉంటే కాలనీకే బస్సు : ఆర్టీసీ ఆర్ఎంతాడ్వాయి, జనవరి 10 : మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు సోమవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్�
రూ. 50 వేల కోట్ల పెట్టుబడి సాయం పూటకో మాట మాట్లాడుతున్న బీజేపీ నాయకులు వారికి రైతుల ఉసురు తగులుద్ది చౌకబారునాయకుడు ‘బండి’ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి వ్యవసాయాన్ని పండుగ చేసిన సీ�