మంత్రులకు పలువురు నాయకుల వినతికలెక్టర్ను కలిసిన సీపీఎం నాయకులుపంట నష్టాన్ని అంచనా వేస్తున్న అధికారులున్యాయం చేస్తామని భరోసా భూపాలపల్లి టౌన్, జనవరి 18 : అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలన�
మాస్క్ లేకుంటే పైన్ వేయండికరోనా బారిన పడకుండా చర్యలు చేపట్టండికలెక్టర్ భవేశ్ మిశ్రావైద్య ఆరోగ్య శాఖ, పోలీసులకు ఆదేశం భూపాలపల్లి రూరల్, జనవరి 18 : మాస్క్ లేకుండా తిరిగే వారికి రూ. వెయ్యి జరిమానా విధి�
జిల్లాలో అనుమతులు లేకుండానే నిర్వహణనాసిరకం మిషన్లుఒక్కో ల్యాబ్లో ఒక్కో విధంగా రిపోర్టులుఅర్హత లేనివారే ఎక్కువఆర్టీపీసీఆర్ పరీక్షలూ చేస్తున్న వైనంప్రజల ప్రాణాలతో చెలగాటంజిల్లా కేంద్రంలోని ఓ ల్యా�
అధికారులను ఆదేశించిన కలెక్టర్ భవేశ్ మిశ్రాభూపాలపల్లి రూరల్, జనవరి 18: రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్, సభ్యుల జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మం�
పగబట్టి పంటలను చెడగొట్టిన ప్రకృతి వైపరీత్యాలు భారీ వర్షాలు, ఈదురుగాలులతో ఉమ్మడి జిల్లాలో తీవ్ర ప్రభావం చేతికొచ్చే సమయంలో భారీగా దెబ్బతిన్న మిర్చి, మక్కజొన్న 34,596 మంది రైతుల కష్టం నీళ్లపాలు పంటలను చూసి బో�
రూ.388.20కోట్లతో కాలువ తవ్వకంజనగామ నియోజకవర్గం సస్యశ్యామలంనిధుల మంజూరికి మంత్రివర్గం ఆమోదంముఖ్యమంత్రి కేసీఆర్కు పాదాభివందనంహర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డినష్కల్ జలాశయం వద్ద పంప్హౌస్కు �
దుగ్గొండి, జనవరి 17 : గ్రామీణ ప్రాంతాల్లోని అంతర్గత రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేస్తున్నదని ఎంపీపీ కే కోమలాభద్రయ్య పేర్కొన్నారు. సోమవారం దుగ్గొండి మండలంలోని నాచినపలిలో ర
పంట నష్టపోయిన వారికి అండగా ఉంటాంపరిహారం అందించేందుకు కృషి : ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిమిర్చి పంటల పరిశీలననష్టంపై నివేదిక ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు ఆదేశంరేగొండ, జనవరి 17 : అకాల వర్షంతో పంట నష్టపోయ�
కనులపండువగా వసంతోత్సవం.. త్రిశూల స్నానంఆకట్టుకున్న వీర శైవుల విన్యాసాలుకొత్తకొండకు పోటెత్తిన జనంభీమదేవరపల్లి, జనవరి 17: కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆలయంలో స్వామి వార
అర్ధ పానవట్ట లింగానికి అన్నపూజస్వామి వారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులుబ్రహ్మోత్సవాలు ముగింపుఉగాది వరకు వారాంతపు జాతరలుఐనవోలు జనవరి 17: సుప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన ఐనవోలు మల్లికార�
ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూడాలికలెక్టర్ భవేశ్ మిశ్రాభూపాలపల్లి రూరల్, జనవరి 17: ప్రతి ఉద్యోగి సాంకేతికంగా అభివృద్ధి సాధించి ఫైళ్లు పెండింగ్లో ఉంచకుండా నిబద్ధతతో పని చేయాలని కలెక్టర్ భవేశ్
భూపాలపల్లి రూరల్, జనవరి 17: పలు సమస్యలపై ప్రజావాణిలో అందజేసే వినతులకు వెంటనే పరిష్కారం చూపాలని కలెక్టర్ భవేశ్మిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో పలువురి నుంచి దరఖాస్తులు స్�
జిల్లాలో చేపట్టిన సీఆర్పీలుఇంటింటికి తిరిగి వివరాలపై ఆరాఈ నెల 25 వరకు గడువుమళ్లీ బడికి పంపేందుకు ప్రభుత్వం చర్యలుగత ఏడాది272 మంది గుర్తింపుభూపాలపల్లి రూరల్, జనవరి 14 :బడి బయటి, మధ్యలోనే చదువును మానేసిన పిల�
సన్నద్ధమవుతున్న వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ శాఖలుక్షేత్రస్థాయిలో పరిశీలించి రైతు వారీగా నివేదిక తయారీకి ప్లాన్15వ తేదీ తర్వాత సర్వే చేపడుతాం… డీఏవో ఉషాదయాళ్290 ఎకరాల్లో పండ్ల తోటలకూ నష్టం కలిగినట్లు గుర�