ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతితెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఘటనగాయపడిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మధువైద్యం కోసం హైదరాబాద్కు తరలింపుమృతుల్లో రేగొండ మండలవాసి?జగ్గయ్యపేటలో వి�
రైతు సంక్షేమ ప్రభుత్వం మాదిబీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి విపత్తు నిధి నుంచి పంట నష్టపరిహారం ఇప్పించాలిఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపరకాల, జనవరి 18: అకాల వర్షాలతో రైతు లు నష్టపోతే వ
వీరభద్రుడి నామస్మరణతో మార్మోగిన కొత్తకొండనిప్పుకణికలపై నడిచిన భక్తులుకనుల పండువగా పల్లకీలో స్వామి శోభాయాత్రభీమదేవరపల్లి, జనవరి 18: భక్తులు శరభ.. శరభ.. అంటూ నిప్పుకణికలపై నడుస్తూ చేసిన వీరభద్రుడి నామస్మర
అధికారుల అలసత్వం తగదుగ్రామాల్లో పనులను వేగవంతం చేయాలినిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అంగన్వాడీలుమండల సభలో ఎంపీపీ అప్పారావువర్ధన్నపేట, జనవరి 18: అధికారులు సమయపాలన పాటించకపోతే చర్యలు తీసుకుంటామని వర్ధన్
మంత్రులకు పలువురు నాయకుల వినతికలెక్టర్ను కలిసిన సీపీఎం నాయకులుపంట నష్టాన్ని అంచనా వేస్తున్న అధికారులున్యాయం చేస్తామని భరోసా భూపాలపల్లి టౌన్, జనవరి 18 : అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలన�
మాస్క్ లేకుంటే పైన్ వేయండికరోనా బారిన పడకుండా చర్యలు చేపట్టండికలెక్టర్ భవేశ్ మిశ్రావైద్య ఆరోగ్య శాఖ, పోలీసులకు ఆదేశం భూపాలపల్లి రూరల్, జనవరి 18 : మాస్క్ లేకుండా తిరిగే వారికి రూ. వెయ్యి జరిమానా విధి�
జిల్లాలో అనుమతులు లేకుండానే నిర్వహణనాసిరకం మిషన్లుఒక్కో ల్యాబ్లో ఒక్కో విధంగా రిపోర్టులుఅర్హత లేనివారే ఎక్కువఆర్టీపీసీఆర్ పరీక్షలూ చేస్తున్న వైనంప్రజల ప్రాణాలతో చెలగాటంజిల్లా కేంద్రంలోని ఓ ల్యా�
అధికారులను ఆదేశించిన కలెక్టర్ భవేశ్ మిశ్రాభూపాలపల్లి రూరల్, జనవరి 18: రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్, సభ్యుల జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మం�
పగబట్టి పంటలను చెడగొట్టిన ప్రకృతి వైపరీత్యాలు భారీ వర్షాలు, ఈదురుగాలులతో ఉమ్మడి జిల్లాలో తీవ్ర ప్రభావం చేతికొచ్చే సమయంలో భారీగా దెబ్బతిన్న మిర్చి, మక్కజొన్న 34,596 మంది రైతుల కష్టం నీళ్లపాలు పంటలను చూసి బో�
రూ.388.20కోట్లతో కాలువ తవ్వకంజనగామ నియోజకవర్గం సస్యశ్యామలంనిధుల మంజూరికి మంత్రివర్గం ఆమోదంముఖ్యమంత్రి కేసీఆర్కు పాదాభివందనంహర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డినష్కల్ జలాశయం వద్ద పంప్హౌస్కు �
దుగ్గొండి, జనవరి 17 : గ్రామీణ ప్రాంతాల్లోని అంతర్గత రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేస్తున్నదని ఎంపీపీ కే కోమలాభద్రయ్య పేర్కొన్నారు. సోమవారం దుగ్గొండి మండలంలోని నాచినపలిలో ర
పంట నష్టపోయిన వారికి అండగా ఉంటాంపరిహారం అందించేందుకు కృషి : ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిమిర్చి పంటల పరిశీలననష్టంపై నివేదిక ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు ఆదేశంరేగొండ, జనవరి 17 : అకాల వర్షంతో పంట నష్టపోయ�
కనులపండువగా వసంతోత్సవం.. త్రిశూల స్నానంఆకట్టుకున్న వీర శైవుల విన్యాసాలుకొత్తకొండకు పోటెత్తిన జనంభీమదేవరపల్లి, జనవరి 17: కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆలయంలో స్వామి వార
అర్ధ పానవట్ట లింగానికి అన్నపూజస్వామి వారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులుబ్రహ్మోత్సవాలు ముగింపుఉగాది వరకు వారాంతపు జాతరలుఐనవోలు జనవరి 17: సుప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన ఐనవోలు మల్లికార�