పగబట్టి పంటలను చెడగొట్టిన ప్రకృతి వైపరీత్యాలు భారీ వర్షాలు, ఈదురుగాలులతో ఉమ్మడి జిల్లాలో తీవ్ర ప్రభావం చేతికొచ్చే సమయంలో భారీగా దెబ్బతిన్న మిర్చి, మక్కజొన్న 34,596 మంది రైతుల కష్టం నీళ్లపాలు పంటలను చూసి బో�
రూ.388.20కోట్లతో కాలువ తవ్వకంజనగామ నియోజకవర్గం సస్యశ్యామలంనిధుల మంజూరికి మంత్రివర్గం ఆమోదంముఖ్యమంత్రి కేసీఆర్కు పాదాభివందనంహర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డినష్కల్ జలాశయం వద్ద పంప్హౌస్కు �
దుగ్గొండి, జనవరి 17 : గ్రామీణ ప్రాంతాల్లోని అంతర్గత రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేస్తున్నదని ఎంపీపీ కే కోమలాభద్రయ్య పేర్కొన్నారు. సోమవారం దుగ్గొండి మండలంలోని నాచినపలిలో ర
పంట నష్టపోయిన వారికి అండగా ఉంటాంపరిహారం అందించేందుకు కృషి : ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిమిర్చి పంటల పరిశీలననష్టంపై నివేదిక ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు ఆదేశంరేగొండ, జనవరి 17 : అకాల వర్షంతో పంట నష్టపోయ�
కనులపండువగా వసంతోత్సవం.. త్రిశూల స్నానంఆకట్టుకున్న వీర శైవుల విన్యాసాలుకొత్తకొండకు పోటెత్తిన జనంభీమదేవరపల్లి, జనవరి 17: కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆలయంలో స్వామి వార
అర్ధ పానవట్ట లింగానికి అన్నపూజస్వామి వారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులుబ్రహ్మోత్సవాలు ముగింపుఉగాది వరకు వారాంతపు జాతరలుఐనవోలు జనవరి 17: సుప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన ఐనవోలు మల్లికార�
ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూడాలికలెక్టర్ భవేశ్ మిశ్రాభూపాలపల్లి రూరల్, జనవరి 17: ప్రతి ఉద్యోగి సాంకేతికంగా అభివృద్ధి సాధించి ఫైళ్లు పెండింగ్లో ఉంచకుండా నిబద్ధతతో పని చేయాలని కలెక్టర్ భవేశ్
భూపాలపల్లి రూరల్, జనవరి 17: పలు సమస్యలపై ప్రజావాణిలో అందజేసే వినతులకు వెంటనే పరిష్కారం చూపాలని కలెక్టర్ భవేశ్మిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో పలువురి నుంచి దరఖాస్తులు స్�
జిల్లాలో చేపట్టిన సీఆర్పీలుఇంటింటికి తిరిగి వివరాలపై ఆరాఈ నెల 25 వరకు గడువుమళ్లీ బడికి పంపేందుకు ప్రభుత్వం చర్యలుగత ఏడాది272 మంది గుర్తింపుభూపాలపల్లి రూరల్, జనవరి 14 :బడి బయటి, మధ్యలోనే చదువును మానేసిన పిల�
సన్నద్ధమవుతున్న వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ శాఖలుక్షేత్రస్థాయిలో పరిశీలించి రైతు వారీగా నివేదిక తయారీకి ప్లాన్15వ తేదీ తర్వాత సర్వే చేపడుతాం… డీఏవో ఉషాదయాళ్290 ఎకరాల్లో పండ్ల తోటలకూ నష్టం కలిగినట్లు గుర�
చేతల ప్రధాని కాదు..రైతులపై ఇంత విద్వేషమా?వారి ఆదాయం రెట్టింపు చేస్తామని.. ఎరువుల ధరలు చేశారు..కేసీఆర్ నాయకత్వం కోసంఎదురుచూస్తున్న దేశ ప్రజలుఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిజయశంకర్ భూపాలపల్లి, జనవరి 14 (న
అకాల వర్షంతో పంటలకు తీవ్రనష్టంరైతులు ధైర్యంగా ఉండాలినర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డినర్సంపేట రూరల్, జనవరి 14: ‘ఇటీవల నర్సంపేట డివిజన్లో అకాలవర్షం, వడగండ్లు పెద్ద ఎత్తున పడ్డాయి. దీంతో రైతులు
పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర దంపతులుగోవింద నామస్మరణతో మార్మోగిన ఆలయంభూపాలపల్లి రూరల్, జనవరి 14 : ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు శుక్రవారం భూపాలపల్లి పట్టణం సుభాష్కాలనీలోని సీతారామాంజనేయస్వామి ఆల