మునిపల్లెలో సమావేశం తర్వాత మాధవుడు తన శిష్యులను జాగృతపరిచినాడు. “బుద్ధుని మహోన్నత చింతన, శాంతి స్థాపన, లోక కల్యాణ కార్యాచరణ ఈ లోకులకు తేలికగా అర్థం కావు. కొంచెం ధనం ఉన్నా జీవితాన్ని విలాసవంతంగా గడిపేందు�
సరిగ్గా అదే సమయానికి అక్కడ పోదన నగరంలో.. సిరిసత్తి మందిరంలో.. రోహ, అలసుద్ది, సిరిసత్తి నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. “నీవు బెంగ పెట్టుకున్నావని నీకు తోడు ఉండటానికి సీహాను కూడా పంపమని మల్లికాగిరికి మనిషిన
“అమ్మా! మేం వెళ్లేటప్పటికే మంత్రిగారి మనుషులు ఆ ఇంటిని పసిగట్టి అక్కడికి చేరుకున్నారమ్మా!”.. తమ నిస్సహాయతను ప్రకటిస్తూ తలవంచుకున్నది సవరసత్తి దాసి. ఒక్కక్షణం భయపడ్డది సవరసత్తి. అంతలోనే ఏదో ధైర్యం ఆమె మన�
ఆ తర్వాత.. గుణము లేని నిన్ను గుణవంతు డవటంచు మెచ్చుకొంటి వృత్తి మేలుగోరి: మూర్ఖమతివి నీవు మొదటి నుండే; నీకు తగిన శాస్తి చేయదగును నాకు. (ఏమాత్రం మంచి గుణం లేని నిన్ను గుణవంతుడవని, మా వృత్తికి అది మేలు చేస్తుంద�
“శత్రువులు ఎందుకు ఏర్పడతారు? రాజ్య నిర్మాణం చేయుమని, ప్రజలను పాలించుమని, శిక్షించుమని, ఇతరులను హింసించుమని ఏ వేదం చెప్పింది? స్త్రీలను నీచంగా చూడుమని, పేదలను బానిసలుగా పరిగణించుమని ఏ దైవం బోధించినాడు?” ప�
పోదన నగరంలో.. రోహ ఆవేదన తగ్గించేందుకు మరోమారు చల్లని నీళ్లు ఇచ్చింది అలసుద్ది. నీళ్లు తాగి, కొంచెం నెమ్మదించిన తర్వాత.. “అక్కా! ఏదైనా అనుకున్న వెంటనే జరిగిపోవాలంటే అది ప్రతిసారి సాధ్యం కాదు కదమ్మా! మాట వరసక
హఠాత్తుగా మాట పడిపోయిన వామదేవుణ్ని చూసి.. అతని దృష్టి ఎక్కడ ఉన్నదో గమనించిన జయసేనుడు ఉలిక్కిపడ్డాడు. పదహారేండ్ల వయసున్న పసిమి ఛాయ గల ఓ కమలముఖి కమలముల సరస్సు పక్కనే నిలబడి, సాయంకాలపు ఎండకు కొంగును అడ్డంపె�
నిజానికి కర్ర సాయం లేకుండానే పోటీసుడు నడవగలనన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. ధైర్యం కోసం, ఆపద్ధర్మంగా వాడుకునేందుకే ఊతకర్ర. ఇప్పుడు కర్రకు బదులు కమ్మనైన కొమ్మ సరసన ఉండటం అతని బలాన్ని రెండింతలు చేసింది. నామమా
మల్లసు పర్వతం... కళింగ రాజ్యంలోని నౌకాయాన తీరం. ఆ పర్వతం మీద ఒక గుడారంలో ఆలోచనామగ్నుడై కూర్చుని ఉన్నాడు మహా సార్థవాహుడైన కుసుమ శ్రేష్ఠి. లోకంలో సౌందర్యోపాసన తగ్గింది; కళారాధన అడుగంటింది; సుఖవంతమైన జీవితం �
పోదన నగరంలో... ఇంద్ర భవనం లాంటి తన ఇంటిలో, సకల సుగంధాలు, పన్నీరు కలిపిన గోరువెచ్చని నీటితో తలారా స్నానం చేసింది రోహ. ఇప్పటికీ ఆమెకు ఇదంతా నిజం అన్న నమ్మకం కలగడం లేదు. వచ్చిన క్షణం నుంచి తన పెనిమిటిని చూసేందుక
మం దిర ప్రధాన ద్వారం ముందు ఆగిన అశ్వికుని వద్దకు పరుగులాంటి నడకతో చేరుకున్నారు జయసేనుడు, వామదేవుడు. ద్వారపాలకుడు అతన్ని ఏదో అడుగుతుండగానే... “అశ్వికా! నీవు మల్లికాపురం నుండి వచ్చిన వార్తాహరుడవా?” అని అడిగ
రోహ, జయసేనులు పరస్పరం చూసుకున్నట్లు గ్రహిస్తారు. చేసిన నేరానికి ప్రణాళునికి దేశ బహిష్కార శిక్ష విధిస్తే.. అతను అడవిలో ఒక అంధకూపంలో దూకి, చనిపోవాలనుకుంటాడు. ఆ తర్వాత...