జరిగిన కథ : ఏకవీరాదేవి పూజకోసం కేతకిపురానికి వెళ్లిన రుద్రమదేవిపై ముసుగు వీరుల బృందం దాడిచేసింది. అదే సమయంలో ఓరుగల్లులోనూ కలకలం రేగింది. సైన్యంలో ఓ వర్గం తిరుగుబాటు చేసిందన్న వార్త నగరంలో వ్యాపించింది. �
జరిగిన కథ : చెరసాలలో బందీగా ఉన్న మురారిదేవుణ్ని విడిపించాడు జాయచోడుడు. మూర్తీభవించిన రాజరికపు మూర్ఖత్వంలా ఉన్నాడు మురారి. మేనల్లుడితో కలిసి పాకనాడు వెళ్లిన జాయచోడుడు.. అక్కడ మురారి ఏర్పరచుకున్న రాజవ్యవ�
జరిగిన కథ : కళింగరాజుపై కాకతీయులు యుద్ధభేరి మోగించారు. యుద్ధ మంత్రాంగమంతా రుద్రమదేవి, మురారిదేవుడే పర్యవేక్షిస్తున్నారు. యుద్ధం తొలిదశలో కాకతీయులదే పైచేయిగా ఉన్నా.. మాసం గడిచేసరికి శత్రు సేనానులు రెచ్చ�
Jaya Senapathi | జరిగిన కథ : మఠియవాడలో మురారి దేవుడు, అతని మిత్రులు చేసిన గొడవ గురించి జాయ సేనానితో చెబుతున్నాడు శుక్ర. మిత్రులను, కొందరు సైనికులు, గూఢచారులను కూడగట్టి ఆ మఠియదారుడి కుటుంబం కోసం వెదికిస్తున్నాడు ముర�
రుద్రమ జాడ తెలియకపోవడంతో.. జీవితంలో ఎప్పుడూ లేనంత కలవరపాటుకు గురయ్యాడు జాయచోడుడు. చిన్నతల్లి! యుద్ధ నైపుణ్యాలు చెట్లనీడన నేర్చుకున్న లేత ఆడపిల్ల ప్రత్యక్ష యుద్ధక్షేత్రంలో ఖంగుతిన్నది. ఇది ఆయన ఊహించాడు.
జరిగిన కథ : అది మువ్వ మరణించిన రోజు. ఆ విషాదాన్ని తట్టుకుంటూనే తలగడదీవి చేరాడు జాయపుడు. పృథ్వీశ్వరుడు ద్వారంవద్దే నిలిచి.. అనుమకొండ నుంచి వచ్చిన లేఖను చూపాడు.
Jaya Senapathi | జరిగిన కథ : రేపు యుద్ధం ప్రారంభం అనగా.. ముందురోజు సంధ్యవేళ రెండు రాజ్యాల యుద్ధముఖ్యులను స్కంధావారంలోని తన గోల్లెనకు ఆహ్వానించాడు జాయపుడు.
వెలనాడు మండలీశ్వరుడు, మహావీరుడు, కాకతీయ సామ్రాజ్య గజసాహిణి జాయచోడుడు స్వయంగా యుద్ధశంఖం పూరించాడని తెలుగు రాజ్యాలన్నిటా తెలిసిపోయింది. అద్దంకి మహారాజు చక్రనారాయణుడు, పాకనాడు మహారాజు సోమాండినాయడు కూడా �
Jaya Senapathi | జరిగిన కథ : కొత్త నాట్య సంప్రదాయాలను సృష్టించడం.. దేశీ సాహిత్యాన్ని సేకరించడంలో మునిగిపోయాడు జాయపుడు. ఇలా ఉండగా.. ఒకనాడు వేగులు వచ్చి జాయపునికి ఓ లేఖ అందించారు.
జరిగిన కథ : ఒకనాడు ఉదయాన్నే.. ఓ గాత్రం.. తంబుర నాదంతో మేళవించి ప్రతిధ్వనిస్తూ జాయపుని చెవిన పడ్డది. ఆ పాడుకుంటూ పోతున్నది ఓ భిక్షుక గాయకుడు.. మాల దాసరి. కాస్త పులకింత కలిగింది జాయపునికి. పొద్దుగుంకే వేళకు దాస�
ప్రకృతి పిచ్చెక్కినట్లు ఊగిపోతున్న బీభత్స వాతావరణంలోనే.. నంగెగడ్డరేవుకు చేరాడు జాయపుడు. ముందే వచ్చి ఇసుకగుట్టపై కూర్చుని ఉన్నది మువ్వ. ఇద్దరూ మాటల్లో ఉండగానే.. నల్లని మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి. రాబో
Jaya Senapathi | జరిగిన కథ : నాట్యం నేర్చుకోవాలన్న ఆసక్తితో కంకుభట్టు గురుకులం దగ్గరికి వస్తున్న యువతి.. మువ్వ. ఆమెను కలిసిన జాయపుడు.. తాను అనుమకొండ నుంచి వచ్చిన నాట్యాచార్యుడిననీ, నాట్యం నేర్పిస్తాననీ చెప్పాడు. కంక�