PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) పై తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్య్రానంతరం గుజరాత్ (Gujarat) లోని సోమనాథ్ ఆలయ (Somnath Temple) పునర్నిర్మాణాన్ని నెహ్రూ వ్యతిరేక�
రాష్ట్ర స్థాయి ఆథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ (జేఎన్ఎస్)లో జరిగాయి. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి 438 మంది అథ్లెట్లు, 50 మంది టెక్నికల్ అఫీషియల్స్ హా�
రాజకీయాలు కేవలం అధికార పోరాటం మాత్రమే కాదు. అవి చరిత్ర, జ్ఞాపకం, నైతిక హక్కుల మీద జరిగే నిరంతర సంగ్రామం కూడా. Politics is a battle over who controls the past, because whoever controls the past controls the future అని జార్జి ఆర్వేల్ అన్నట్టు చరిత్రను నిర్మించిన నాయకుల ద
Shashi Tharoor | కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు.
Nehur Letters Row : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అధికార పక్షం, విపక్ష కాంగ్రెస్ మధ్య వాడీవేడీగా సాగుతున్నాయి. ఆపై దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru)కు సంబంధించిన లేఖలపై బుధవారం లోక్ సభలో బీజేపీ, కాంగ్రెస్ న�
Nishikant Dubey | మాజీ ప్రధాన మంత్రులు (Ex PMs) జవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru), ఇందిరాగాంధీ (Indira Gandhi) లపై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey) సంచలన ఆరోపణలు చేశారు.
Vande Mataram: జాతీయ గేయం వందేమాతరాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు ముక్కలు చేసిందని, ఎందుకంటే ముస్లింలను ఆ గేయం రెచ్చగొడుతుందన్న ఉద్దేశంతో ముక్కలు చేశారని మోదీ అన్నారు. జిన్నాకు నెహ్రూ తలవంచారని ఆరో�
Zohrani Mamdani | అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అమెరికాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో (local elections) కీలకమైన న్యూయార్క్ నగర (New York City) మేయర్ పదవిని మమ్దాన�
మాజీ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ నివసించిన అధికారిక బంగళాకు రూ.1,100 కోట్ల ధర పలికింది. ఇది ఢిల్లీలోని లుటియెన్స్ బంగళా జోన్లో, 17 యార్క్ రోడ్ (ప్రస్తుతం మోతీలాల్ నెహ్రూ మార్గ్)లో ఉంది. రాజస్థాన్క�
Independence Day | ఈ ఫొటోలో పొడవాటి జుట్టుతో అమాయకంగా కనిపిస్తున్న ఈ కుర్రాడిని గుర్తుపట్టారా? ఎవరో పోల్చుకోలేకపోతున్నారా? భారత స్వాతంత్య్రోద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మహాత్మాగాంధీ తర్వాత కీలక స్వాతంత్య్ర స
ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Modi) సరికొత్త రికార్డు సృష్టించారు. ఎలాంటి విరామం లేకుండా దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా (Prime Minister) ఇందిరాగాంధీ (Indira Gandhi) పేరుతో ఉన్న రికార్డును మోదీ అధిగమించారు.
మీడియా వివాదం- దాడి అంశంపై సదరు మీడియా యాజమాన్య ప్రతినిధి ఇటీవల ఓ సదస్సులో మాట్లాడారు. వివాదానికి కారణమైన అభ్యంతరకరమైన, అసహ్యకరమైన థంబ్ నెయిల్స్ గురించి ఆయన ఒక గమ్మత్తైన సంగతి బయటపెట్టారు. ‘
‘ఎవరో చెప్పారని, లేదా సంప్రదాయమని, లేదా నీకు నీవే ఊహించుకొని దేనినీ నమ్మొద్దు! చెప్పిన గురువు మీద గౌరవంతో విన్నదంతా నమ్మొద్దు! నీకు నువ్వే పరీక్షించి, విశ్లేషించుకుని అది మంచిదని, సమాజానికి మేలు చేస్తుంద�
వారసత్వ రాజకీయాలపై వాదోపవాదాలు అనేకం వింటుంటాము గాని, విషయాన్ని లోతులకు వెళ్లి అర్థం చేసుకునే చర్చలు కనిపించటం లేదు. వారసత్వ రాజకీయాలు భారతదేశంలోనే కాదు, అనేక ఆసియన్, ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్, పాశ్�
డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఓ మహానేతను కోల్పోతే తెలంగాణ ఓ ఆత్మీయ స్నేహితుడిని కోల్పోయింది. తెలంగాణ గోస తెలుసుకొని మసులుకున్న ఏకైక ప్రధానిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతారు.