మాజీ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ నివసించిన అధికారిక బంగళాకు రూ.1,100 కోట్ల ధర పలికింది. ఇది ఢిల్లీలోని లుటియెన్స్ బంగళా జోన్లో, 17 యార్క్ రోడ్ (ప్రస్తుతం మోతీలాల్ నెహ్రూ మార్గ్)లో ఉంది. రాజస్థాన్క�
Independence Day | ఈ ఫొటోలో పొడవాటి జుట్టుతో అమాయకంగా కనిపిస్తున్న ఈ కుర్రాడిని గుర్తుపట్టారా? ఎవరో పోల్చుకోలేకపోతున్నారా? భారత స్వాతంత్య్రోద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మహాత్మాగాంధీ తర్వాత కీలక స్వాతంత్య్ర స
ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Modi) సరికొత్త రికార్డు సృష్టించారు. ఎలాంటి విరామం లేకుండా దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా (Prime Minister) ఇందిరాగాంధీ (Indira Gandhi) పేరుతో ఉన్న రికార్డును మోదీ అధిగమించారు.
మీడియా వివాదం- దాడి అంశంపై సదరు మీడియా యాజమాన్య ప్రతినిధి ఇటీవల ఓ సదస్సులో మాట్లాడారు. వివాదానికి కారణమైన అభ్యంతరకరమైన, అసహ్యకరమైన థంబ్ నెయిల్స్ గురించి ఆయన ఒక గమ్మత్తైన సంగతి బయటపెట్టారు. ‘
‘ఎవరో చెప్పారని, లేదా సంప్రదాయమని, లేదా నీకు నీవే ఊహించుకొని దేనినీ నమ్మొద్దు! చెప్పిన గురువు మీద గౌరవంతో విన్నదంతా నమ్మొద్దు! నీకు నువ్వే పరీక్షించి, విశ్లేషించుకుని అది మంచిదని, సమాజానికి మేలు చేస్తుంద�
వారసత్వ రాజకీయాలపై వాదోపవాదాలు అనేకం వింటుంటాము గాని, విషయాన్ని లోతులకు వెళ్లి అర్థం చేసుకునే చర్చలు కనిపించటం లేదు. వారసత్వ రాజకీయాలు భారతదేశంలోనే కాదు, అనేక ఆసియన్, ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్, పాశ్�
డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఓ మహానేతను కోల్పోతే తెలంగాణ ఓ ఆత్మీయ స్నేహితుడిని కోల్పోయింది. తెలంగాణ గోస తెలుసుకొని మసులుకున్న ఏకైక ప్రధానిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతారు.
దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు చెందిన 80 ఏండ్ల నాటి పత్రాలు, లేఖలపై వివాదం రాజుకుంది. ఈ పత్రాలను తిరిగి అప్పగించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానమం
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా ప్రమాణం చేసి పదవిలో కొనసాగిన నాయకులు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందు ముగ్గురున్నారు.
Chidambaram : ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాల్లో తనను మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో పోల్చుకుంటున్నారు కాంగ్రెస్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం అన్నారు.
దేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ 9న ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలుత ఆయన శనివారం ప్రమాణం చేస్తారని వార్తలు వెలువడగా, దానిని ఆదివారం సాయంత్రానికి మార్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల�
Tribute | భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ నివాళులు అర్పించారు.
బ్రిటిష్ పాలకుల దరిద్రం వదిలిందనుకున్న దేశాన్ని ఆధునిక భారతదేశంగా మార్చడానికి జవహర్లాల్ నెహ్రూ వేసిన బలమైన పునాదులు ఇప్పటి పాలకులను ఇంకా భయపెడుతున్నాయి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఒక సభలో మా
కళాకారుడి కుంచె నుంచి జాలువారిన ప్రతి చిత్రం సమాజానికి ఓ మంచి సందేశాన్నిస్తున్నదని ఎంఎ ల్సీ సురభి వాణీదేవి అన్నారు. ఈ మేరకు మాసబ్ ట్యాంక్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ య�