కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అధికార నివాసాన్ని ఆగమేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడేయడం దారుణమని సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ (K. Narayana) విమర్శించారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కక్షను మ�
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మాజీ ప్రధాని వాజ్పేయి సహా పలువురు ప్రముఖులకు ఘనంగా నివాళులర్పించారు. రాహూల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శన వేదిక కానున్నది.పాఠ్యాంశంలోని అంశాలే కాకుండా కొత్త అంశాలతో ప్రయోగాలను ప్రదర్శించేందుకు సన్నద్ధం చేస్తున్నారు.
భారత రాజ్యాంగ సభ 1949 నవంబరు 26న భారత రాజ్యాంగ ముసాయిదాను ఆమోదించింది. నూతన రాజ్యాంగ ప్రతిపై 1950 జనవరి 24న రాజ్యాంగ సభ సభ్యులు సంతకాలు చేశారు. కానీ, రెండు రోజుల తర్వాత.. జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిం�
చాలా ఏళ్లక్రితమే మనం విధితో ఓ ఒప్పందం చేసుకున్నాం. అప్పుడు మనం చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చాల్సిన సమయం వచ్చేసింది. అది పరిపూర్ణంగా జరగాలి. అర్ధరాత్రి ప్రపంచం నిద్రపోతుంటే భారతదేశం స్వేచ్ఛలోకి, జీవనంలోకి మ�
విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ కీలక మలుపు. ఇక్కడి సామర్థ్యాన్ని బట్టే బతుకుపై భరోసా ఏర్పడుతుంది. జీవితంలో ఎటు వైపు వెళ్లాలో ఇక్కడి రాతే మార్గనిర్దేశం చేయనున్నది. జీవితాన్ని మలుపు తిప్పే ఇంటర్ వార్�
అధ్యక్షుడు జవహర్లాల్నెహ్రూ, ఉపాధ్యాక్షుడు గుల్జారీలాల్ నంద. నమూనా హరాడ్ డోమర్. వ్యవసాయాభివృద్ధి, నీటి పారుదల రంగాలకు ప్రాధాన్యం. వృద్ధి రేటు లక్ష్యం...
భారత దేశంలో మాజీ ప్రధాని నెహ్రూ వార్తల్లో నానుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆయనపై విమర్శలు చేస్తూనే వున్నారు. ఇది ఓ పక్కన నడుస్తుండగానే.. సింగపూర్ పార్లమ�
డైరీల్లోని విషయాలను బహిర్గతం చేయాలని కోర్టులో పిటిషన్ నిరాకరించిన బ్రిటన్.. రూ.6 కోట్ల జరిమానా కట్టేందుకూ సిద్ధం బ్రిటీష్ రాజ కుటుంబ పరువు-ప్రతిష్టలు కాపాడేందుకే? డైరీల్లో గాంధీజీ, నెహ్రూ, జిన్నాకు సం�
న్యూఢిల్లీ : స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమ నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన బ్యానర్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఫోటోను విస్మరించడం పట్ల మోదీ సర్కార్ప�