న్యూఢిల్లీ : స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమ నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన బ్యానర్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఫోటోను విస్మరించడం పట్ల మోదీ సర్కార్ప�
భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో.. భారతదేశం మువ్వన్నెల జెండాకు 1947 లో సరిగ్గా ఇదేరోజున రాజ్యంగ సభ ఆమోదం తెలిపింది