‘సంచార వైద్య’ సేవలతో సత్ఫలితాలు‘1962’కు ఒక్క ఫోన్ కాల్తో అత్యవసర వైద్యంజీవాలు ఉన్న చోటుకే వాహనాలు.. మెడికల్ కిట్ల పంపిణీజనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్లో అంబులెన్సులుజిల్లాలో ఇప్పటికే 20 వేల జీవాలక
యూపీలో రైతులపై దాడిని ఖండించిన పలు పార్టీల నాయకులుఅన్నదాతలను హత్య చేశారంటూ ఆగ్రహంకేంద్రమంత్రిని భర్తరఫ్ చేయాలని డిమాండ్నర్సంపేట, అక్టోబర్ 4: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్మిశ్రాను బర్తరఫ్ చేయాలన
స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 4 : ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఎంపీడీవో కుమారస్వామి, డిప్యూటీ డీఎంహెచ్వో సుధీర్ సూచించారు. సోమ వారం మండలంలోని తాటికొండ గ్రామంలో వందశాతం వ్యాక్సినేషన్ క
నేటి నుంచి కాజీపేట దర్గా ఉత్సవాలుమూడు రోజుల పాటు నిర్వహణమత సామరస్యానికి ప్రతీకగా విలసిల్లుతున్న ప్రాంతంప్రపంచంలోని మూడు ఆకుపచ్చ దర్గాల్లో ఒకటివరంగల్, అక్టోబరు 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;ప్రపంచంలోన�
రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుజనగామలో మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులుహాజరైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డిజనగామ, అక్టోబర్ 02 (నమస్తే తెలంగాణ) : జాతిపిత మహాత్మాగాంధీ చూపిన మార్గం అన్ని తరాల
ఉపాధి కల్పించేందుకు సర్కారు కృషివరంగల్ పోలీస్కమిషనర్ తరుణ్జోషిస్టేషన్ఘన్పూర్లో మెగాజాబ్మేళాస్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 2 : యువతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ తరు
జనగామలో వడివడిగా టెక్స్టైల్ పార్కు కళ్లెం సమీపంలో 550 యూనిట్లతో పరిశ్రమ వైఎస్ హయాంలో కుట్రతో అనంతపురానికి తరలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సీఎం కేసీఆర్ చొరవతో వేగంగా నిర్మాణం యువతకు ఉపాధి లక్ష�
కడియం శీహరి | రైతులు తమకు న్యాయం చేయాలని మాజీ ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో కడియం శ్రీహరి రైతులతో కలిసి కలెక్టర్ శివలింగయ్యకు వినతి పత్రం అందించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలకనుగుణంగా టీఆర్ఎస్ నూతన కమిటీలుగ్రామాల్లో ఎన్నికలు పూర్తిపట్టణ, వార్డు కమిటీల కార్యవర్గాల కోసం నేతల సమావేశాలు జనగామ, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగ�
సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి చిత్రపటాలకు టీఆర్ఎస్ శ్రేణుల పాలాభిషేకంఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు సర్కారు జీవో జారీపై హర్షంముఖ్యమంత్రికి పలు సంఘాల కృతజ్ఞతలుపాలకుర్తి రూరల�
ఐలమ్మ జయంతిని అధికారికంగా జరపడంపై సర్వత్రా హర్షంసీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి చిత్రపటాలకు పాలాభిషేకంసంబురాలు జరుపుకుంటున్న రజకులుదేవరుప్పుల, సెప్టెంబర్ 12: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చిట్య
నర్మెట మండలానికి ప్రాణం పోసిన నాలుగు జలవనరులు‘మల్లన్నగండి’ కింద 4వేల ఎకరాల ఆయకట్టుకు సాగనీరుబొమ్మకూర్ రిజర్వాయర్తో 31వేల ఎకరాలకు..వెల్దండ రిజర్వాయర్ ద్వారా 12,500 ఎకరాలకు జీవం‘కన్నెబోయినగూడెం’ ద్వారా 14�