పాలకుర్తి సోమేశ్వరాలయంలో లక్ష దీపోత్సవంకార్తీక పౌర్ణమి వేడుకలకు హాజరుకానున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుప్రత్యేక దర్శనం కోసం దేవాదాయ శాఖ ఏర్పాట్లుపాలకుర్తి, నవంబర్ 17: మండల కేంద్రంలోని సోమేశ్వర లక�
బచ్చన్నపేట, నవంబర్ 17 : వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక ఫోరం ప్రతినిధులు కే తిరుమల్రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో�
జనగామ రూరల్ : ధాన్యం కొనగుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ ఏపూరి భాస్కర్రావు అన్నారు. బుధవారం మండలంలోని పెంబర్తి, వెంకిర్యాల గ్రామాల్లోని ధాన్యం కొ�
నర్మెట:మండలంలోని మాన్సింగ్తండా గ్రామ పరిధిలో గుడుంబా విక్రయిస్తున్న ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసి 5 లీటర్ల గుడుంబాను సీజ్ చేసినట్లు ఎస్సై చందావత్ రవికుమార్ శనివారం తెలిపారు. మాన్సింగ్తండా పరిధిలోని �
జిల్లాలో మద్యం షాపులు 47వీటిలో ఎస్సీలకు 5, ఎస్టీలకు 1, గౌడలకు 13 రిజర్వ్దరఖాస్తుకు ఈనెల 18 వరకు గడువు20న డ్రా పద్ధతిన ఎంపికజనగామ, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఆబ్కారీశాఖ చరిత్రలోనే తొలిసారి రిజర్వేషన్ల ప్రక్రియ ఆ
నేటి టీఆర్ఎస్ ధర్నాను విజయవంతం చేయాలిస్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యస్టేషన్ ఘన్పూర్, నవంబర్ 11 : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం నియ
అన్నదాతలకు సర్కారు అండ మృతుల కుటుంబాలకు 15 రోజుల్లో సాయం రూ.5 లక్షల చొప్పున అందజేత బీమా ప్రీమియం చెల్లిస్తున్న ప్రభుత్వం సీఎం కేసీఆర్కు రైతు కుటుంబాల కృతజ్ఞతలు బచ్చన్నపేట, నవంబర్ 10 : రైతును రాజు చేయడమే ధ్�
జనగామ, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : బాలల హక్కులపై విసృతంగా ప్రచారం చేయడంతో పాటు వారి హక్కులకు భరోసా కల్పించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా అదనపు కలెక్టర్�
గంగారం, నవంబర్ 8: పోడు వ్యవసాయం చేసుకుంటున్న, అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం హక్కు పత్రాలు అందించే దిశగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్ కే శశాంక అన్నారు. సోమవారం గంగారం మండలం కొడిశాలమిట్ట గ్�
ప్రైవేట్కు దీటుగా విద్యా బోధన జిల్లాలో గణనీయంగా పెరిగిన విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై దృష్టి పాఠ్యాంశాలకనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో సత్ఫలితాల�
చిన్నగూడూరు, నవంబర్ 7 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయ క్ అన్నారు. మండలంలోని ఉగ్గంపల్లిలోని ఆయన స్వగృహంలో