లింగాలఘనపురం, నవంబర్ 7 : తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రపంచంలోనే గుర్తింపు వచ్చిందని, ఐక్యరాజ్యసమితి సైతం ప్రశంసిస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. పీఏసీఎస్ ఆధ్�
జనగామ చౌరస్తా, నవంబర్ 7 : కస్తూర్బా పాఠశాలల విద్యార్థినులకు చదువుతోపాటు సృజనాత్మక కళలపై శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వారికి విజ్ఞానంతోపాటు స్వయం ఉపాధిపై అవగాహన కల్పిస్తున్నారు. వృత్తి వి
కరువును జయించిన బచ్చన్నపేటఏ ఊళ్లో చూసినా గోదావరి జలాలే..ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్ది యాదగిరిరెడ్డిబచ్చన్నపేట, నవంబర్ 7 : ‘ఒకప్పుడు ఉద్యమ సమయంలో బచ్చన్నపేటకు వచ్చిన స�
వచ్చే పురపాలక సంఘం ఎన్నికల్లోపు సర్కారు ఉత్తర్వులుఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య వెల్లడిరూ.50 లక్షలతో గ్రామపంచాయతీ ఆవరణలో చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజస్టేషన్ ఘన్పూర్, న�
జనగామ : పోషక విలువలున్న మంచి ఆహారం తీసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యానికి మించిన భాగ్యం లేదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం జనగామలోని రైల్వేస�
జనగామ చౌరస్తా : ఇటీవల పలు దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ బైకులు చోరీ చేస్తున్న మెదక్ జిల్లా శివంపేట్ మండలం శభాష్పల్లికి చెందిన జోడు ప్రశాంత్ (23), రంగపల్లి ప్రశాంత్ (26), చాపల సంజీవ్ (25) అనే ముగ్గుర
జనగామ చౌరస్తా : రన్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7న జరిగే 3కే రన్ విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి యువతకు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహం వ�
జనగామ చౌరస్తా : వెలుగు దివ్వెల దీపావళి ఘనంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని ప్రతి ఇల్లు, వ్యాపార సముదాయాలు లక్ష్మీదేవి, గణపతి, సరస్వతీ పూజలు, నోములు, వ్రతాలతో కళకళలాడాయి. తమలో ఉన్న భయం, అజ్ఞానపు చీకట్లను పారద�
తరిగొప్పుల : ఏసీపీ గజ్జి కృష్ణ నేతృత్వంలో తరిగొప్పుల మండలంలోని బొత్తలపరె గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లీ గల్లీని జల్లెడ పట్టగా 5 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్�
దేవరుప్పుల : కోలుకొండ చెక్డ్యాంలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు వ్యక్తుల్లో అదే గ్రామానికి చెందిన కన్న యాదయ్య(50) డ్యాంలో ఉన్న నీటి గుంటలో పడి గల్లంతయ్యాడు. గ్రామానికి చెందిన ముత్యాల కుమారస్వామి, బిట్ల శ్రీ�
చిల్పూరు : మండల కేంద్రంలోని వంగాలపల్లి గ్రామానికి చెందిన అంకేశ్వరపు స్వరూన్ కొంత కాలంగా అనారోగ్యంతో ఉండగా వైద్యఖర్చుల నిమ్తితం వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 2లక్షల ఎల్వోసీని కూమారుడి తల్లిదండ�
స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 29 : వ్యాక్సినేషన్పై నిర్లక్ష్యం వద్దని తప్పని సరిగా గ్రామాల్లో వ్యాక్సినేషన్ వంద శాంతం పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ శివలింగయ్య ఆదేశించారు. శుక్రవారం మండలంలోని సమ�
గత తప్పిదాలు పునరావృతం కావొద్దుఅన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలికలెక్టర్ కృష్ణ ఆదిత్యకలెక్టరేట్లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షములుగుటౌన్, అక్టోబర్ 29 : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాత
జిల్లాలో 21 పరీక్షా కేంద్రాల ఏర్పాటుహాజరుకానున్న 4,986 మంది విద్యార్థులునిమిషం ఆలస్యమైనా అనుమతి లేదునవంబర్ 2 వరకు కొనసాగనున్న ఎగ్జామ్స్ఈసారి కొత్తగా మొబైల్ యాప్ వినియోగం జనగామ, అక్టోబర్ 23 (నమస్తే తెలం�