దేశంలో భారీగా లిథియం నిక్షేపాలు బయటపడటంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా తాజాగా స్పందించారు. ఇకపై భారత్ భవిష్యత్తు అంతా ఎలక్ట్రిఫైయింగే అంటూ సంతోషం వ్యక్తం
Lithium Reserves:లిథియం నిక్షేపాలను గుర్తించారు. జమ్మూకశ్మీర్లో సుమారు 5.9 మిలియన్ టన్నుల లిథియం రిజర్వ్లు ఉన్నట్లు కేంద్ర సర్కారు ప్రకటించింది.
terrorists killed | గతేడాది 2022 సంవత్సరంలో జమ్మూ కశ్మీర్లో 187 ఉగ్రవాదులను హతమార్చినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో ప్రకటించారు.
దసరా వేడుకల సందర్భంగా హైదరాబాద్లో భారీ విధ్వంసాన్ని సృష్టించాలని కుట్ర పన్ని పోలీసులకు చిక్కిన ముగ్గురు ఉగ్రవాదుల కేసు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్) నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బది�
ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించింది. జియాలజిస్టులు, ఉన్నతాధికారులతో కూడిన బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించింది. పగుళ్లిచ్చిన ఇళ్లను అధికారులు పరిశీలించారు. ఇళ్ల పగుళ్లకు కారణాలను తెలుసుక
ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది. జమ్ముకశ్మీర్, హిమాచల్ప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తున్నది. దీంతో సాధారణ జన జీవనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Bus accident | జమ్ముకశ్మీర్లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. మితిమీరిన వేగంతో వెళ్తూ రోడ్డు వెంట ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. దాంతో బస్సు వెనుక భాగం పూర్తిగా ముందు వైపునకు తిరిగిపోయి
Fresh snowfall | మంచు వర్షం..! ఈ మంచు వర్షం శీతాకాలంలో రాత్రివేళల్లో కురిస్తే చలి తీవ్రత మరింత పెరుగుతుంది. దాంతో జనం గజగజలాడాల్సి వస్తుంది. హిమాలయాల పరిసరాల్లో వేసవిలో కూడా మంచు కురుస్తుంటుంది.
Urmila Matondkar | ప్రస్తుతం శివసేనలో ఉన్న ఆమె.. ఈ ఉదయం 8 గంటలకు నగ్రొటా జిల్లాలోని గారిసన్ పట్టణంలో భారత్ జోడో యాత్ర మొదలైన కాసేపటికే వచ్చి కలిశారు. రాహుల్గాంధీతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఆమె రాహుల్గాంధీతో చాల�
Rahul-gandhi | ఇవాళ జమ్ములోని సత్వార్ పట్టణానికి రాహుల్ భారత్ జోడో యాత్ర చేరింది. ఈ సందర్భంగా కశ్మీర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్గాంధీ.. జమ్ముకశ్మీర్లో రాష్ట్ర హోదా పునరుద్ధరణకు మించిన సమస్యే లేదన
Jammu and kashmir | జమ్మూ కశ్మీర్ నర్వాల్ మండి ప్రాంతంలో శనివారం 16 నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. జంట పేలుళ్లతో తొమ్మిది గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే, ఇది ఉగ్రవాదుల పనేనని, రెండింట్లో పేల�
జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి రద్దుతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు హామీలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి
ఎముకలు కొరికే చలి.. శత్రువులు ఎటు వైపు నుంచి వస్తారో తెలియదు.. అనుక్షణం అప్రమత్తత అవసరం.. ఇది సరిహద్దులో దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న సైనికుల పరిస్థితి. ప్రతికూల వాతావరణంలో విధులు నిర్వ�